తెలంగాణ స్వరాష్ట్రంగా ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ సర్కార్ అనేక నూతన కట్టడాలను నిర్మించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా కాలేశ్వరం ప్రాజెక్ట్(Kaleshwaram Project), యాదాద్రి ఆలయం(Yadadri Temple), సచివాలయం(Telangana Secretariat) వంటి అనేక నిర్మాణాలను...
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్(Raja Singh)కు చేదు అనుభవం ఎదురైంది. నూతన సచివాలయం లోపలకి వెళ్లనీయకుండా రాజాసింగ్ను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన అక్కడి నుంచి తిరిగి వెళ్లిపోయారు. హైదరాబాద్ జిల్లా అభివృద్ధిపై చర్చలకు...
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్(KA Paul)కు సుప్రీంకోర్టులో అనూహ్య పరిణామం ఎదురైంది. ఇటీవల తెలంగాణ నూతన సచివాలయంలో అగ్నిప్రమాద ఘటనపై సీబీఐ(CBI) విచారణ కోరుతూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే ఆయన...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...