తెలంగాణ అసెంబ్లీ(Telangana Assembly)లో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కీలక ప్రకటనలు చేశారు. ముందస్తు అనుమతి లేకుండా సభ లోపలికి మొబైల్స్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, వీడియో ప్రదర్శనలు చేయకూడదని సూచించారు. అసెంబ్లీ నడుస్తుండగా...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...