Telangana Assembly | తెలంగాణ అసెంబ్లీలో స్పీకర్ కీలక ప్రకటనలు

-

తెలంగాణ అసెంబ్లీ(Telangana Assembly)లో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కీలక ప్రకటనలు చేశారు. ముందస్తు అనుమతి లేకుండా సభ లోపలికి మొబైల్స్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, వీడియో ప్రదర్శనలు చేయకూడదని సూచించారు. అసెంబ్లీ నడుస్తుండగా మీడియా పాయింట్ వద్ద సభ్యులు మాట్లాడవద్దని పేర్కొన్నారు. బ్రేక్ టైం లేదా సభ వాయిదా పడిన తర్వాతే సభ్యులు మీడియా పాయింట్ వద్ద మాట్లాడాలని కోరారు. నిన్న మీడియా పాయింట్ అంశంపైనే బీఆర్ఎస్ ఆందోళన చేసిన నేపథ్యంలో స్పీకర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

Read Also: రాజ్యసభ ఎన్నికలకు ముగిసిన నామినేషన్లు
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...