టీడీపీ లో చేరుతున్నట్లు వస్తున్న వార్తలపై గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్(Raja Singh) స్పందించారు. తాను బీజేపీ లోనే ఉంటానని.. బీజేపీ ని వీడే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు రాజాసింగ్. సోషల్...
Revanth Reddy |ఏప్రిల్ 30న ఒకేరోజు నాలుగు ఉద్యోగాలకు పరీక్షలు నిర్వహిస్తున్నారని.. వేరు వేరు తేదీల్లో ఈ పరీక్షలను జరిగేలా చూడాలని గతకొన్ని రోజులుగా నిరుద్యోగులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. కానిస్టేబుల్,...
రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావుపై దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు(Raghunandan Rao) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం రఘునందన్ రావు మీడియాతో మాట్లాడుతూ.. హరీశ్ రావు దుబ్బాకపై కపట ప్రేమ...
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కొత్త సచివాలయం(TS New Secretariat) ప్రారంభ మహోత్సవం ఈ నెల 30న జరగనుంది. ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించనున్నారు బీఆర్ఎస్ శ్రేణులు. ఇక ఏప్రిల్ 30...
తెలంగాణలో సంచలనం రేపిన మంచిర్యాల(Mancherial) జిల్లా మహేష్ దారుణ హత్య కేసులో బిగ్ ట్విస్ట్ వెలుగు చూసింది. తన భర్త నుంచి తనను విడిపించాలని మహేష్ను వేడుకుంటున్న వివాహిత వీడియో కలకలం రేపుతోంది....
జూబ్లీహిల్స్ అమ్నిషియా పబ్ రేప్ కేసు(Amnesia Pub Case)లో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో అరెస్ట్ అయిన అప్పటి వక్ఫ్ బోర్డు చైర్మన్ కుమారున్ని మేజర్గా జూనియర్ కోర్టు ప్రకటించింది....
టీఎస్పీఎస్పీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంపై నిర్లక్ష్యంగా వ్యవహరించిన మంత్రి కేటీఆర్(KTR)ను బర్తరఫ్ చేసి, నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay) స్పష్టం...
ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా తెలంగాణ(Telangana) హెల్త్ డైరెక్టర్ డాక్టర్గడల శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు చేశారు. మలేరియా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.....
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...