Tag:telangana

Liquor Shops | మందుబాబులకు షాక్.. మూడు రోజులు దుకాణాలు బంద్

Liquor Shops | మందుబాబులకు తెలంగాణ సర్కార్ భారీ షాకిచ్చింది. మూడు రోజుల పాటు మద్యం దుకాణాలను బంద్ చేస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ(Excise Department) ప్రకటించింది. ఫిబ్రవరి 25వ తేదీ సాయంత్రం 4గంటల...

Ponnam Prabhakar | బీసీ రిజర్వేషన్ల ప్రక్రియ మొదలైంది: పొన్నం ప్రభాకర్

తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు రిజర్వేషన్లు అందిస్తామన్న మాటపై కాంగ్రెస్ నిలబడి ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) తెలిపారు. రిజర్వేషన్లకు చట్టబద్దత కల్పించే ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించామని చెప్పారు. బీసీ రిజర్వేషన్లను చట్టబద్దం...

SC Classification Commission | ఎస్సీ వర్గీకరణ ఏకసభ్య కమిషన్ కాలపరిమితి పొడిగింపు

SC Classification Commission |ఎస్సీ వర్గీకరణ కోసం తెలంగాణ ప్రభుత్వం ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఉపకులాల సమాచారం సేకరించి, ఎవరికి ఎంత రిజర్వేషన్ కల్పించాలన్న అంశాలపై ఈ...

Kingfisher Beer Supply | కింగ్‌ఫిషర్ బీర్ ప్రియులకు భారీ షాక్

Kingfisher Beer Supply | తెలంగాణలోని కింగ్‌ఫిషర్ బీర్ ప్రియులకు భారీ షాక్ తగలనుంది. బీర్ తయారీ సంస్థ యునైటెడ్ బ్రూవరీస్.. తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు సరఫరాను నిలిపివేసినందున ఇప్పుడు తెలంగాణలో...

Seethakka | నేనూ ఇలానే చదువుకున్నా: సీతక్క

మంత్రి సీతక్క(Seethakka) ఈరోజు వెంగళరావు నగర్‌లోని దుర్గాబాయి దేశ్‌ముఖ్ ప్రభుత్వ మహిళ సాంకేతిక శిక్షణ సంస్థను సందర్శించారు. ఆమెకు విద్యార్థులు స్వాగతం పలికారు. విద్యార్థినులతో మాట్లాడిన మంత్రి.. వారి యోగక్షేమాలు, వారికి అందుతున్న...

Revanth Reddy | ‘ప్రజల మనోభావాలను కాపాడిన ప్రభుత్వం మాది’

తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణను కాంగ్రెస్ ప్రభుత్వం సచివాలయంలో ఘనంగా నిర్వహించింది. భారీ సంఖ్యలో అతిథిలు హాజరుకాగా.. తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఆవిష్కరించారు. ఈ సందర్బంగా సీఎం మాట్లాడుతూ.....

TGPSC కి కొత్త ఛైర్మన్.. ప్రకటించిన ప్రభుత్వం..

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌(TGPSC)కు తెలంగాణ ప్రభుత్వం కొత్త ఛైర్మన్‌ను నియమించింది. ప్రస్తుత ఛైర్మన్ మహేందర్ రెడ్డి పదవీకాలం డిసెంబర్ 3తో ముగియనున్న క్రమంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. టీజీపీఎస్‌సీ కొత్త...

TG Govt | ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్..

TG Govt | తెలంగాణలోని ప్రభుత్వ రంగ ఉద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. వాళ్ల జీతాలు పెరగనున్నాయని ప్రకటించింది. అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు, సొసైటీలు, యూనివర్సిటీల...

Latest news

Sathya Sai District | ఏపీలో ఒకే ఫ్యామిలీలో నలుగురు మృతి… సైనైడ్ కారణమా?

ఏపీ శ్రీ సత్యసాయి జిల్లాలో(Sathya Sai District) దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వారి ఇంట్లోనే అనుమానాస్పదంగా మృతి చెందారు....

HCU Land Dispute | ‘భూమి బదిలీకి HCU అంగీకరించలేదు’

HCU Land Dispute | హైదరాబాద్ విశ్వవిద్యాలయం (HCU) సోమవారం 2024 జూలైలో రెవెన్యూ అధికారులు విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఎటువంటి సర్వే చేయలేదని స్పష్టం చేసింది....

Gold Rates | రూ. లక్ష మార్క్ చేరుకోనున్న బంగారం ధర!!

దేశంలో బంగారం ధరలు(Gold Rates) పరుగులు పెడుతున్నాయి. మధ్యమధ్యలో స్వల్పంగా తగ్గుతూ ఊరిస్తున్న పసిడి.. మధుపర్లు ఊపిరి పీల్చుకునే లోపే ఆల్ టైమ్ హై కి...

Must read

Sathya Sai District | ఏపీలో ఒకే ఫ్యామిలీలో నలుగురు మృతి… సైనైడ్ కారణమా?

ఏపీ శ్రీ సత్యసాయి జిల్లాలో(Sathya Sai District) దారుణ ఘటన చోటు...

HCU Land Dispute | ‘భూమి బదిలీకి HCU అంగీకరించలేదు’

HCU Land Dispute | హైదరాబాద్ విశ్వవిద్యాలయం (HCU) సోమవారం 2024...