Telangana Elections | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం తుది అంకానికి చేరుకుంది. ఇవాళ సాయంత్రం 5 గంటల తర్వాత మైకులు బంద్ కానున్నాయి. గత నెల 9న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన...
తెలంగాణ(Telangana) ఎన్నికల పోలింగ్ దగ్గర పడటంతో ఈసీ అధికారులు పోలింగ్ ఏర్పాట్లను ముమ్మరం చేశారు. ఓట్ల లెక్కింపునకు సంబంధించిన ఏర్పాట్లు షూరూ చేశారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 49 లెక్కింపు...
Telangana Elections | తెలంగాణ ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల ఘట్టం ముగిసింది. బుధవారంతో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియగా 608 మంది పోటీ నుంచి తప్పుకొన్నారు. దీంతో బరిలో మొత్తం 2,290 మంది...
Rain Alert | తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ గుడ్న్యూస్ చెప్పింది. రానున్న నాలుగు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఉత్తర బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. రానున్న 48...
తెలంగాణకు పెట్టబడులు తీసుకురావడమే లక్ష్యంగా రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్(KTR) విదేశాల్లో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో వివిధ కంపెనీల ప్రతినిధులతో వరుస సమావేశాలు జరుపుతున్నారు. తాజాగా.. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు మరో భారీ...
రాష్ట్రంలో ఇంజినీరింగ్ కౌన్సెలింగ్(TS Engineering Counselling) ప్రక్రియ ముగిసింది. ఎంసెట్ స్పెషల్ ఫేజ్ కౌన్సెలింగ్ సీట్లను అధికారులు గురువారం కేటాయించారు. దీంతో భారీగా ఇంజినీరింగ్ సీట్లు మిగిలిపోయాయి. ఈ విద్యాసంవత్సరంలో 16,296 సీట్లు...
ఏపీలో భారీ వర్షాలు(Heavy Rains) కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. . బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం వల్ల అల్లూరి సీతారామరాజు, కాకినాడ, ఏలూరు, నెల్లూరు, తిరుపతి, పార్వతీపురం మన్యం జిల్లాల్లో...
తమను వెంటనే పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ నాలుగు రోజుల నుంచి సమ్మె చేపడుతున్న జీహెచ్ఎంసీ(GHMC) ఔట్ సోర్స్ కార్మికులు మంగళవారం తమ ఆందోళనలను మరింత ఉద్దృతం చేశారు. ఉదయం ఎల్బీనగర్, కాప్రా,...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...