Lunar eclipse in telugu states: రేపు (నవంబర్ 8న) ఏర్పడబోయే చంద్రగ్రహణం ఈ సంవత్సరంలో చివరిది. కాగా, 15 రోజుల వ్యవధిలో రెండు గ్రహణాలు ఏర్పడటం అనేది ఎంతో అరుదుగా జరుగుతుందని...
తెలుగు రాష్ట్రాలకు అలెర్ట్. రాగల 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. అలాగే చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం...
మహిళలకు శుభవార్త..అలంకరణకు మహిళలు అత్యధిక ప్రాముఖ్యత ఇస్తారు. ఏ చిన్న పండగ జరిగినా బంగారం, వెండి కొనుగోలు చేయడానికి మహిళలు చాలా ఆసక్తి చూపుతారు. ప్రస్తుతం పెళ్ళిళ్ళ సీజన్ కావడంతో బంగారానికి డిమాండ్...
రెండు తెలుగు రాష్ట్రాలను వర్షాలు ముంచెత్తాయి. దీనితో లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సందర్బంగా వరద బాధితులకు హేతుబద్ధమైన పరిహారమిచ్చి ఆదుకోవాలని జనసేన పార్టీ డిమాండ్...
ఈ కరోనా సమయంలో బస్సు ప్రయాణాలు, రైల్వే ప్రయాణాలు చాలా మంది చేయడం లేదు. అత్యవసరం అయితేనే ప్రయాణాలు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ప్రయాణికులు ఎక్కువగా ఉండే రైళ్లు బస్సులు కాదని సొంతంగా...
జమ్మూ, కాశ్మీర్ రాష్ట్రానికి మాత్రమే అసెంబ్లీ సీట్లు పెంచేలా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లుగానే తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లకు విభజన చట్టం 2014 ప్రకారం వెంటనే అసెంబ్లీ సీట్లు పెంచాలని తెలంగాణ...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...