త్వరలోనే ట్రిపుల్ ఆర్ చుట్టూ ఎంఎంటీఎస్ సేవల విస్తరణ జరగనుంది. రీజనల్ రింగు రోడ్డు చుట్టూ ఎంఎంటీఎస్ సేవలను విస్తరించాలని బీజేపీ నేతలు చేసిన విజ్ఝప్తిపట్ల సానుకూలంగా స్పందించారు రైల్వేశాఖ మంత్రి అశ్వీనీ...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...