అలంకరణకు మహిళలు అత్యధిక ప్రాముఖ్యత ఇస్తారు. ఏ చిన్న పండగ జరిగినా బంగారం, వెండి కొనుగోలు చేయడానికి మహిళలు చాలా ఆసక్తి చూపుతారు. ఇదిలా ఉండగా..నిత్యం బంగారం, వెండి ధరలు మారుతుంటాయి. ఒకరోజు...
ఆరోగ్యంగా ఉండాలని ఎవరుమాత్రం కోరుకోరు చెప్పండి. కానీ ప్రస్తుతకాలంలో చాలామంది గుండె జబ్బులు, మూత్ర పిండాల సమస్యలు, స్ట్రోక్ వంటి అనారోగ్య సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యలకు కారణాలు ఏంటంటే..రక్తంలో...
ప్రస్తుతం మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలలో జుట్టు రాలడం కూడా ఒకటి. ఈ సమస్యకు అనేక కారణాలు ఉండగా..ముఖ్యంగా మనం చేసే ఈ పనుల వల్లే జుట్టు ఎక్కువగా రాలుతుందని నిపుణులు చెబుతున్నారు. మనం...
ప్రపంచ దేశాలను మంకీ పాక్స్ పట్టి పీడిస్తోంది. ఇప్పటివరకు దాదాపు 13 వేలకు పైగా కేసులు వెలుగు చూశాయి. రానున్న రోజుల్లో వ్యాధి ఉధృతి అధికం కానుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు...
ఇప్పటికే పెరిగిన గ్యాస్, పెట్రోల్ ధరలతో సామాన్యులకు చుక్కలు కనిపిస్తున్నాయి. దీనికి తోడు వంట నూనె ధరలు మొన్నటి వరకు ఆకాశాన్నంటాయి. దీనితో సామాన్యులు వంట చేసుకొని తినే పరిస్థితి కనబడడం లేదు....
దేశీయ అతి పెద్ద బ్యాంకు ఎస్బిఐ ఎప్పటికప్పుడు కస్టమర్లకు అనేక సేవలను తీసుకొస్తుంది. దీనితో ప్రజలు కొన్ని సేవలను ఇంట్లో నుండే పొందుతున్నారు. ఇక తాజాగా ఎస్బిఐ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది.
రెండు...
మనలో చాలా మందికి రాత్రి సమయంలో లైట్స్ ఆన్ చేసి పడుకునే అలవాటు ఉంటుంది. మరికొందరికి లైట్ ఉంటే చస్తే నిద్ర పట్టదు. మరి లైట్ వేసుకుని పడుకునే అలవాటు ఉన్న వారికి...
ఏపీలో ఎలుగుబంటి ప్రజలను ముప్పతిప్పలు పెట్టిన విషయం తెలిసిందే. శ్రీకాకుళం వజ్రపు కొత్తూరులో ఎలుగుబంటి దాటికి ఏకంగా ఏడుగురికి తీవ్రగాయాలు గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. కానీ నేటితో...
తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రచారం ఊపందుకుంది. ఈ క్రమంలోనే రాజకీయ నేతలు ఒకరిపై ఒకరు ఘాటు విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా...
ఎన్నికల వేళ ఏపీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu)కు భారీ షాక్ తగిలింది. ఆయన సొంత అల్లుడే రాంబాబును ఛీత్కరించుకుంటూ మాట్లాడిన వీడియో సంచలనం రేపుతోంది....
ఏపీ ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి(DGP Rajendranath Reddy)పై కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. వెంటనే...