Tag:thirupathi

శ్రీవారి భక్తులకు శుభవార్త..ఆఫ్ లైన్ లో దర్శన టికెట్లు

శ్రీవారి భక్తులకు టీటీడీ పాలక మండలి శుభవార్త చెప్పింది. ఈ నెల 15వ తేదీ అంటే ఆదివారం నుంచి సర్వదర్శనం భక్తులుకు ఆఫ్ లైన్ లో దర్శన టోకేన్లు జారీ చేయనుంది టిటిడి...

శ్రీవారి భక్తులకు శుభవార్త..16వ తేదీ నుంచి ఆఫ్‌ లైన్‌ దర్శన టోకెన్లు

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ పాలక మండలి శుభవార్త చెప్పింది. కరోనా కారణంగా సెప్టెంబర్ 25 నుంచి ఆఫ్ లైన్ ద్వారా టోకేన్లు జారీ చేసే విధానాన్ని రద్దు చేశారు. అప్పటి నుండి...

తిరుమల శ్రీవారి దర్శనం టికెట్ ఇలా ఈజీగా పోందవచ్చు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులలో తిరుమల వెళ్ళి దైవ దర్శనం చేసుకునే ప్రయాణికుల సౌకర్యార్థం మంచి అవకాశాన్ని కల్పించింది. ప్రతి రోజు ఏ.పి.ఎస్.ఆర్.టి.సి బస్సులలో 1000 దైవ దర్శనం టికెట్లు...

బ్రేకింగ్ న్యూస్: పోలీసుల కళ్లుగప్పి జీవిత ఖైదీ పరార్

ఏపీ: కడప జైలులో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న వడ్డీ రామచంద్రప్ప పరార్ అయ్యాడు. రామచంద్రప్ప స్వగ్రామం అనంతపురం జిల్లా, మడకశిర మండలం గుడ్డంపల్లి నివాసి కాగా..భార్య హత్య కేసులో నేరం రుజువు...

జూలైలో శ్రీ కోదండరామాలయంలో విశేష ఉత్సవాల వివరాలు ఇవే

తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో జూలై నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయని తి.తి.దే. అధికారులు ప్రకటన విడుదల చేసారు.వాటి వివరాలు ఇలా ఉన్నాయి. జూలై 3, 10, 17, 24, 31వ‌ తేదీల్లో శనివారం...

ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల-టిటిడి  

తిరుమల సమాచారం : (22-06-2021) ? నిన్న జూన్ 21 వ‌ తేదీన శ్రీవారిని 15,973 భక్తులు దర్శించుకున్నారు. ‌ ‌ ? నిన్న స్వామి వారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు కానుకలు ₹ 1.41...

తిరుమల తిరుపతి శ్రీవారి దర్శన టికెట్ల పై టీటీడీ కీలక నిర్ణయం ?

తిరుపతి: కరోనా మొదలైనప్పటి నుంచి తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య తగ్గిన సంగతి తెలిసిందే.సర్వ దర్శనం టికెట్లను కూడా నిలిపివేసిన టీటీడీ రోజుకు ఐదు వేల చొప్పున ప్రత్యేక దర్శనం టికెట్లను...

అలిపిరి దాకా గరుడ వారధి – శనివారం జరిగే బోర్డ్ మీటింగ్ లో కీలక నిర్ణయాలు

తిరుపతిలో ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం గరుడ వారధిని అలిపిరి వరకు నిర్మించాల్సి ఉందని టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి చెప్పారు. శనివారం జరిగే బోర్డ్ మీటింగ్ లో ఈ విషయం...

Latest news

China | అమెరికాకి కౌంటర్ షాకిచ్చిన చైనా

China - US | అమెరికాకి డ్రాగన్ కంట్రీ షాకిచ్చింది. చికెన్, పంది మాంసం, సోయా, గొడ్డు మాంసం వంటి కీలకమైన US వ్యవసాయ ఉత్పత్తుల...

KTR | సీసీఐ ఫ్యాక్టరీపై భారీ కుట్ర: కేటీఆర్

ఆదిలాబాద్‌లో(Adilabad) ఉన్న సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(CCI) ఫ్యాక్టరీ విషయంలో కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఆరోపించారు....

Harish Rao | స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కు హ‌రీశ్‌రావు లేఖ

తెలంగాణ అసెంబ్లీ స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్‌కు(Gaddam Prasad Kumar) మాజీ మంత్రి హ‌రీశ్‌రావు(Harish Rao) లేఖ రాశారు. న‌క్ష‌త్రం గుర్తు లేని ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు...

Must read

China | అమెరికాకి కౌంటర్ షాకిచ్చిన చైనా

China - US | అమెరికాకి డ్రాగన్ కంట్రీ షాకిచ్చింది. చికెన్,...

KTR | సీసీఐ ఫ్యాక్టరీపై భారీ కుట్ర: కేటీఆర్

ఆదిలాబాద్‌లో(Adilabad) ఉన్న సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(CCI) ఫ్యాక్టరీ విషయంలో కేంద్ర...