Tag:tirumala

శ్రీవారి భక్తులకు శుభవార్త.. సేవా టికెట్ల క్యాలెండర్ విడుదల

Tirumala |కలియుగ ప్రత్యక్ష దైవం, తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం(TTD)శుభవార్త అందించింది. ప్రత్యేక ప్రవేశ దర్శనం, అర్జిత సేవలతో పాటు ఇతర సేవల టికెట్లకు సంబంధించిన షెడ్యూల్ ను ప్రకటించింది....

ప్రియుడితో కలిసి శ్రీవారి సేవలో జాన్వీ కపూర్

అలనాటి నటి శ్రీదేవి ముద్దుల కూతురు, బాలీవుడ్ హీరోయిన్ జాన్వీకపూర్(Janhvi kapoor) తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో ప్రియుడు శిఖర్ పహారితో కలిసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు...

TTD ఈవో ధర్మారెడ్డిపై సీఎం జగన్‌కు ఫిర్యాదు చేస్తా: MLA

తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులపై అధికార వైసీపీ ఎమ్మెల్యే రాంబాబు(Anna Rambabu) అసహనం వ్యక్తం చేశారు. సోమవారం ఉదయం స్వామివారి దర్శనానికి వచ్చిన తనకు కనీస మర్యాదలు ఇవ్వడం లేదని మండిపడ్డారు. టీటీడీ...

Ratha Saptami: తిరుమలలో  శాస్త్రోక్తంగా  రథసప్తమి

Ratha Saptami Celebrations in Tirumala: సూర్య జయంతిని పురస్కరించుకొని శనివారంనాడు తిరుమలలో 'రథసప్తమి' ఉత్సవాన్ని టిటిడి శాస్త్రోక్తంగా నిర్వహించింది. ప్రతి ఏటా మాఘ శుద్ధ సప్తమినాడు ఈ ఉత్సవాన్ని తిరుమలలో అత్యంత...

తిరుమల శ్రీవారికి స్వర్ణాభరణాలు విరాళం

KVR Jewellers Owner Donates Gold Ornaments to Tirumala Srivaru: చిత్తూరులోని కెవిఆర్ జ్యూవెలర్స్ వ్యవస్థాపకులు శ్రీ కెఆర్.నారాయణమూర్తి, వారి సతీమణి శ్రీమతి కె.ఎన్ స్వర్ణగారి ఇతర కుటుంబ సభ్యులు కలిసి...

తిరుమల భక్తులకు అలెర్ట్..ఈ రోజుల్లో ఆలయం మూసివేత

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. 13 కంపార్టుమెంట్లలో భక్తులు స్వామివారి దర్శనానికి వేచియున్నారు. నిన్న శ్రీవారిని 70,328 మంది భక్తులు దర్శించుకోగా 29,533 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. ఇక తాజాగా శ్రీవారి భక్తులకు టీటీడీ...

శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త

శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం  శుభవార్త చెప్పింది. నేడు ఉదయం 9 గంటలకు స్పెషల్ దర్శనం టికెట్లను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. అక్టోబర్ కోటాకు సంబంధించిన టికెట్లను టీటీడీ అధికారిక వెబ్‌‌సైట్‌లో...

తిరుమల భక్తులకు రైల్వేశాఖ తీపికబురు..మరిన్ని ప్రత్యేక రైళ్లు..వివరాలివే..

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు రెండేళ్ల తర్వాత మాడవీధుల్లో జరగనున్నాయి. దీంతో ఈసారి పెద్దసంఖ్యలో బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు భక్తులు తిరుమల వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. సాధారణంగా బ్రహ్మోత్సవాల సమయంలో రోజూ లక్ష మందిపైగా...

Latest news

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి వచ్చే నిర్ణయం తీసుకోలేదని రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి(YV Subba Reddy) అన్నారు....

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...

PM Modi | ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంపై ప్రధాని ఆరా..

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...

Must read

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి...

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...