తిరుమల కు వెళ్లిన వారు ఎవరైనా శ్రీవారి లడ్డూ ప్రసాదం కచ్చితంగా తీసుకుంటారు. ఇక బంధువులు, మిత్రులు అందరికి ఇస్తారు. తిరుపతి వెళితే లడ్డూ ప్రసాదం కూడా ఇరుగుపొరుగు వారు అడుగుతారు. అంత...
తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జూన్ 18వ తేదీ శుక్రవారం పుష్పయాగం జరుగనుంది. కోవిడ్ - 19 వ్యాప్తి నేపథ్యంలో ఆలయంలో ఏకాంతంగా పుష్పయాగం నిర్వహిస్తారు.
ఇందులో భాగంగా జూన్ 17న సాయంత్రం 5...
నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. జైలు పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మహబూబాబాద్(Mahabubabad) మండలం కంబాలపల్లి...