ఆంధ్రప్రదేశ్లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఏపీలో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. దీంతో జనం బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఈ క్రమంలో రామాంజమ్మ , పోతిరెడ్డి పిచ్చిరెడ్డి,...
రోడ్డు ప్రమాదాలు ఆ కుటుంబాల పాలిట కొండంత విషాదాన్ని మిగులుస్తున్నాయి. నిత్యం ఎక్కడో ఓ చోట యాక్సిడెంట్ లో ప్రాణాలు పోతూనే ఉన్నాయి. ప్రమాదం ఒకటిగానే కనిపించిన ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక...
ఈత సరదా మరో ఇద్దరు విద్యార్థుల ప్రాణలను బలిగొంది. మెదక్ జిల్లాలోని మల్లన్న సాగర్ కాళేశ్వరం కాలువలో పడి ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే..తుజాల్పూర్ అర్జుతండాకు చెందిన కొర్ర రాకేష్,...
తెలంగాణాలో పెను విషాదం నెలకొంది. విద్యుత్ తీగలు ఆ కుటుంబం పాలిట మృత్యు తీగలుగా మారాయి. ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా నలుగురు అది ఒకే కుటుంబానికి చెందిన వారు మృత్యువాత...
ఏపీలో విషాదం చోటు చేసుకుంది. ఏలూరు జిల్లా..జంగారెడ్డిగూడెం మండలం దేవులపల్లికి చెందిన వల్లేపల్లి నాగేంద్ర, వాల్లేపల్లి ఫణీంద్ర అన్నదమ్ములు. నాగేంద్ర బి.టెక్ చదువుతుండగా తమ్ముడు ఫణీంద్ర ఇంటర్ చదువుతున్నాడు. తండ్రి అనారోగ్యంతో వుండడంతో...
ఏపీలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. అన్యం పుణ్యం తెలియని బాలుడు, ఇద్దరు చిన్నారులు ఇష్టంగా నేరేడు పండ్లు తినడంతో ఫుడ్ పాయిజన్ అయ్యి మరణించిన ఘటన కర్నూలు జిల్లాలోని కోసిగి బీసీ కాలనీలో...
చిత్రపరిశ్రమలో వరుస విషాదాలతో కనీసం కంటతడి కూడా ఆరనివ్వడం లేదు. ఇప్పటికే ఎంతో మంది సినీ ప్రముఖులు కరోనా, వ్యక్తిగత కారణాల చేత మరణించగా..తాజాగా ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్టు సత్య మరణించడంతో చిత్రపరిశ్రమలో...
హైదరాబాద్ లో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. దువ్వసి సరస్వతి అనే యువతీ నిమ్స్ రేడియాలజి విభాగంలో ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తూ ఆనందంగా జీవనం కొనసాగిస్తోంది. ఈ క్రమంలో యువతీ ఉరి...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...