ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర విధానాలను నిరసిస్తూ టీఆర్ఎస్ మహాధర్నా చేపట్టింది. హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద ప్రారంభమైన ఈ ధర్నాలో సీఎం కేసీఆర్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్, డీసీసీబీ,...
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గాంధీభవన్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..దేశ స్వాతంత్య్రం కోసం పది సంవత్సరాలు జైల్లో మగ్గిన జవహర్...
ఆనాడు వద్దన్న ఇందిరా పార్కు ధర్నా చౌక్ టిఆర్ఎస్ ప్రభుత్వానికి నేడు ముద్దుగా కనిపిస్తుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇందిరా...
కొంపల్లిలో డిజిటల్ మెంబెర్ షిప్ డ్రైవ్ ను పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క ప్రారంభించారు. బ్లాక్, మండల కాంగ్రెస్ నేతలకు రెండు రోజుల పాటు డిజిటల్ మెంబర్ షిప్ అవగాహన...
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన కామెంట్స్కు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. మీడియాతో మాట్లాడుతూ..తనదైన తరహాలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి మాట్లాడుతారని అంటే..పెట్రోల్, డీజిల్ ధర తగ్గింపుపై ప్రకటన ఉంటుందని...
తెలంగాణ: హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఓటర్లు చైతన్యం చాటారని, కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రతిఒక్కరూ పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటుహక్కును వినియోగించుకున్నారని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. హుజూరాబాద్లో ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్లందరికీ...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...