ఉచిత సేవలకు మంగళం అంటూ పత్రికల్లో వచ్చిన వార్తలకు టిటిడిప ఒక ప్రకటన జారీ చేసింది. ఆ ప్రకటన యదాతదంగా దిగువన ఇస్తున్నాం.. చదవండి.
భక్తులకు అందించే ఉచిత సేవలకు టీటీడీ మంగళం పలికిందని...
తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో జూలై నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయని తి.తి.దే. అధికారులు ప్రకటన విడుదల చేసారు.వాటి వివరాలు ఇలా ఉన్నాయి.
జూలై 3, 10, 17, 24, 31వ తేదీల్లో శనివారం...
తిరుమల శ్రీవారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్య నాథ్ దాస్ కుటుంబ సమేతంగా ఆదివారం ఉదయం దర్శించుకున్నారు. సాంప్రదాయం ప్రకారం తొలుత బాలాలయ వరహాస్వామి వారిని దర్శించుకున్నారు.
అనంతరం కుటుంబ సమేతంగా...
అప్పలాయగుంట శ్రీ ప్రసన్నవేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో 8వ రోజైన శనివారం ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారు రథోత్సవానికి బదులుగా సర్వభూపాల వాహనంపై దర్శనమిచ్చారు. కోవిడ్ -19 వ్యాప్తి నేపథ్యంలో వాహనసేవలు...
తిరుమల సమాచారం : (22-06-2021)
? నిన్న జూన్ 21 వ తేదీన శ్రీవారిని 15,973 భక్తులు దర్శించుకున్నారు.
? నిన్న స్వామి వారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు కానుకలు ₹ 1.41...
టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో(RRR Custodial Case) కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అప్పుడు గుంటూరులోని ప్రభుత్వ జనరల్...