Tag:ttd

వసంత మండపంలో ఆగమోక్తంగా విష్ణు అర్చనం

లోక కల్యాణార్థం టిటిడి నిర్వహిస్తున్న ఆషాడ‌ మాస కార్యక్రమాల్లో భాగంగా మంగ‌ళ‌వారం తిరుమ‌ల వ‌సంత‌మండ‌పంలో విష్ణు అర్చ‌నం ఆగమోక్తంగా జరిగింది. ఆషాడ మాస శుక్ల‌ ఏకాద‌శి సంద‌ర్భంగా ఉద‌యం 8.30 నుండి 10...

టిటిడిలో ఉచిత సేవలకు మంగళం అనే వార్తలు అవాస్తవం

ఉచిత సేవలకు మంగళం అంటూ పత్రికల్లో వచ్చిన వార్తలకు టిటిడిప ఒక ప్రకటన జారీ చేసింది. ఆ ప్రకటన యదాతదంగా దిగువన ఇస్తున్నాం.. చదవండి. భక్తులకు అందించే ఉచిత సేవలకు టీటీడీ మంగళం పలికిందని...

జూలైలో శ్రీ కోదండరామాలయంలో విశేష ఉత్సవాల వివరాలు ఇవే

తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో జూలై నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయని తి.తి.దే. అధికారులు ప్రకటన విడుదల చేసారు.వాటి వివరాలు ఇలా ఉన్నాయి. జూలై 3, 10, 17, 24, 31వ‌ తేదీల్లో శనివారం...

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సిఎస్ ఆదిత్యనాథ్ దాస్ ఫ్యామిలీ

తిరుమల శ్రీవారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్య నాథ్ దాస్ కుటుంబ సమేతంగా ఆదివారం ఉదయం దర్శించుకున్నారు. సాంప్రదాయం ప్రకారం తొలుత బాలాలయ వరహాస్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం కుటుంబ సమేతంగా...

సర్వభూపాల వాహనంపై శ్రీనివాసుడి ద‌ర్శ‌నం

అప్ప‌లాయ‌గుంట‌ శ్రీ ప్ర‌స‌న్న‌వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో 8వ‌ రోజైన శ‌నివారం ఉదయం శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ ప్ర‌స‌న్న వేంక‌టేశ్వ‌ర‌స్వామివారు రథోత్సవానికి బదులుగా సర్వభూపాల వాహనంపై ద‌ర్శ‌న‌మిచ్చారు. కోవిడ్ -19 వ్యాప్తి నేప‌థ్యంలో వాహ‌న‌సేవ‌లు...

టిటిడి స్పెసిఫైడ్ అథారిటీ ఛైర్మ‌న్‌గా డాక్ట‌ర్ కెఎస్.జ‌వ‌హ‌ర్‌రెడ్డి ప్ర‌మాణ‌స్వీకారం

టిటిడి స్పెసిఫైడ్ అథారిటీ ఛైర్మ‌న్‌గా డాక్ట‌ర్ కెఎస్.జ‌వ‌హ‌ర్‌రెడ్డి గురువారం ప్ర‌మాణ‌స్వీకారం చేశారు. తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలోని బంగారు వాకిలి వ‌ద్ద జ‌రిగిన కార్య‌క్ర‌మంలో టిటిడి అద‌న‌పు ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి ఆయన చేత ప్ర‌మాణం...

మోహినీ అవతారంలో కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి

అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన బుధ‌వారం ఉదయం శ్రీనివాసుడు మోహినీ అవతారంలో పల్లకీలో అభయమిచ్చారు. కోవిడ్ - 19 వ్యాప్తి నేప‌థ్యంలో ఆల‌యంలో ఏకాంతంగా వాహ‌న సేవ‌లు...

ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల-టిటిడి  

తిరుమల సమాచారం : (22-06-2021) ? నిన్న జూన్ 21 వ‌ తేదీన శ్రీవారిని 15,973 భక్తులు దర్శించుకున్నారు. ‌ ‌ ? నిన్న స్వామి వారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు కానుకలు ₹ 1.41...

Latest news

HCU Land Issue | ‘రాబర్ట్ వాద్రా కోసం 400 ఎకరాల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం!!’

HCU Land Issue | కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర బీజేపీ ఎంపీలు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి...

RRR Custodial Case | RRR కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం

టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో(RRR Custodial Case) కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అప్పుడు గుంటూరులోని ప్రభుత్వ జనరల్...

Sathya Sai District | ఏపీలో ఒకే ఫ్యామిలీలో నలుగురు మృతి… సైనైడ్ కారణమా?

ఏపీ శ్రీ సత్యసాయి జిల్లాలో(Sathya Sai District) దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వారి ఇంట్లోనే అనుమానాస్పదంగా మృతి చెందారు....

Must read

HCU Land Issue | ‘రాబర్ట్ వాద్రా కోసం 400 ఎకరాల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం!!’

HCU Land Issue | కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు...

RRR Custodial Case | RRR కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం

టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో(RRR Custodial Case)...