టీటీడీ ట్రస్టు బోర్డు నూతన చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఇవాళ తిరుపతిలోని బర్డ్ ఆసుపత్రిని తనిఖీల నిమిత్తం సందర్శించారు. ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్యసేవలు, ఇతర సదుపాయాలపై నిశితంగా తనిఖీలు నిర్వహించారు. ఈ...
ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసినప్పటినుంచి ఆయ శాఖలకు సంబంధించిన సమాచారాన్ని అధికారులతో అడిగి తెలుసుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఆయన...
ఇప్పుడు వైసీపీలో నామినేటెడ్ పోస్ట్ ల కోసం పోటీ నెలకొంది. టీడీపీ హయాంలో ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్గా చేసిన అంబికా క్రిష్ణ ఇటీవల రాజీనామా చేయడంతో ఇప్పుడు ఆ పదవిపై...
సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు(AB Venkateswara Rao) ఊరట దక్కింది. ఆయనపై వైసీపీ ప్రభుత్వం విధించిన సస్పెన్షన్ను కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్(క్యాట్) కొట్టివేసింది. ఒకే...
వైసీపీకి కౌంట్ డౌన్ మొదలైందని ప్రధాని మోదీ(PM Modi ) తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పీలేరు బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. రాష్ట్రంలో మాఫియా రాజ్యం...