శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక వసంతోత్సవాలు
శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక వసంతోత్సవాలు మే 29 నుండి 31వ తేదీ వరకు జరుగనున్నాయి. కోవిడ్ - 19 వ్యాప్తి నేపథ్యంలో ఆలయంలో ఏకాంతంగా...
వచ్చే జూన్ 1వ తేదీ నుంచి జులై 31వ తేదీ వరకు తిరుమలకు చేరుకునే నడక మార్గాన్ని టిటిడి అధికారులు మూసివేయనున్నారు.
అలిపిరి నడక మార్గం మరమ్మతు పనులు చేపట్టాల్సి ఉంది. అక్కడక్కడ నడక...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు శ్రీవారి బ్రహ్మోత్సవాలకు రానున్నారు... ఈ మేరకు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయాని ఉత్తర్వులు అందాయి... రేపు సాయంత్రం 3.50...
తిరుమలకు వెళితే కచ్చితంగా ఆ లడ్డూ ప్రసాదం తెచ్చావా అంటారు, ఆ స్వామి ప్రసాదాల్లో లడ్డూ వడకు ఎంతో ప్రాముఖ్యత ఉంది, రుచి కూడా అమోఘం అనే చెప్పాలి, అయితే స్వామిని...
పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రం తిరుమలను ప్రాణాంతక కరోనా కమ్మేసింది... 160 మందికి పైగా తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులు సిబ్బంది శ్రీవారి ఆలయ అశ్చకులు కరోనా వైరస్ బారినపడిన వేళ తొలి...
తిరుమల తిరుపతి దేవస్ధానానికి నిత్యం లక్షలాది మంది భక్తులు వస్తూ ఉంటారు, అయితే స్వామి సేవలకు సంబందించి అన్నీ సేవలకు గాను టికెట్స్ కూడా ముందు తీసుకుంటారు, అయితే దీనికి సంబంధించి టీటీడీ...
దేవదేవుడు అఖిలాండ కోటి బ్రహ్మండనాయకుడు ఆ వెంకన్న, ఆయన కొలువై ఉన్న తిరుమల ఆలయంలో భక్తులు తాకిడి లేదు, దాదాపు నెల రోజులుగా లాక్ డౌన్ తో వెంకన్న దర్శనం...
తిరుమల వెంకన్న స్వామిని దర్శించుకోవాలి అని భక్తులు లక్షలాది మంది నిత్యం అక్కడకు చేరుకుంటారు... ఆ ఏడు కొండల వాడిని దర్శించుకునేందుకు కాలి నడకన కూడా చేరుకుంటారు.. ఇక వెంకన్న స్వామి...
నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. జైలు పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మహబూబాబాద్(Mahabubabad) మండలం కంబాలపల్లి...