Tag:ttd

VIPలకు టీటీడీ షాక్..

తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్న క్రమంలో వీఐపీ బ్రేక్‌ దర్శనాలను మూడు రోజులపాటు నిలిపివేశారు. మొదటగా సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇవ్వడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు టీటీడీ ఈవో ధర్మారెడ్డి...

ధ్యాన‌ మందిరం ఏర్పాటుకు భూమిపూజ..టిటిడి ఈవో

శ్రీవారి అపర భక్తురాలైన భక్త కవయిత్రి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ బృందావ‌నంలో ధ్యాన‌మందిరం ఏర్పాటుకు త్వ‌ర‌లో భూమిపూజ చేయ‌నున్న‌ట్లు టిటిడి ఈవో డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్ రెడ్డి వెల్లడించారు. తిరుమ‌ల‌లో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ...

అలెర్ట్: టీటీడీ సంచలన నిర్ణయం

సర్వ దర్శనం టికెట్లు తీసుకుని తిరుమల వెళ్లాలని అనుకుంటున్న వారికి  టీటీడీ అలర్ట్ జారీ చేసింది. దేశంలో కరోనా వ్యాప్తి పెరుగుతుండడంతో టీటీడీ సంచలన నిర్ణయం తీసుకుంది. తిరుపతిలోని కౌంటర్లలో ఈరోజు సర్వదర్శనం...

తిరుమల భక్తులకు గమనిక..ఆ రోజున శ్రీవారి ఆల‌యంలో బ్రేక్ దర్శనాలు రద్దు

తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. వీకెండ్ కావడంతో భక్తులు భారీగా తరలివస్తున్నారు. శ్రీవారి సర్వదర్శనం కోసం బారులు తీరారు. అలిపిరి భూదేవి కాంప్లెక్స్ శ్రీనివాసం, గోవింద రాజ సత్ర సముదాయాల వద్ద...

తిరుమల భక్తులకు ముఖ్య గమనిక..శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల

శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది. శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి సంబంధించి ఒకేసారి మూడు నెలలకు సంబంధించి ప్రత్యేక ప్రవేశ ద‌ర్శనం టికెట్ల కోటాను ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. 300 రూపాయల...

ఇలా చేస్తే తిరుమలలో విద్యుత్ ఆదా: టిటిడి ఈవో

తిరుమలలో విద్యుత్ ఆదా కోసం ప్రయత్నాలు చేస్తున్నామని టిటిడి ఈవో డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి  తెలిపారు. తిరుపతి శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో ఆదివారం ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు....

తిరుమల: సీనియర్ సిటిజన్స్ కి శుభవార్త..ఉచిత దర్శనాలు..ఏ రోజుల్లో తెలుసా?

ప్రతి హిందువు కల కలియుగదైవం కొలువైన తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని. అయితే శ్రీవారి దర్శనానికి వెళ్ళడానికి అరవై ఏళ్ళు పైబడిన వయోవృద్ధులకు ( సీనియర్ సిటిజన్స్) కు టీటీడీ ప్రత్యేక సదుపాయాలను...

తిరుమల: టిక్కెట్ ధరలపై వెనక్కి తగ్గిన తి.తి.దే

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ తీపి కబురు చెప్పింది. సామాన్య భక్తులకు సర్వదర్శనం ప్రారంభించి పది రోజులవుతోందని.. రెండు సంవత్సరాల తరువాత సర్వదర్సనాన్ని ప్రారంభించామని టిటిడి ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి తెలిపారు. ఏ సేవల ధరలు...

Latest news

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి వచ్చే నిర్ణయం తీసుకోలేదని రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి(YV Subba Reddy) అన్నారు....

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...

PM Modi | ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంపై ప్రధాని ఆరా..

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...

Must read

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి...

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...