తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. వీకెండ్ కావడంతో భక్తులు భారీగా తరలివస్తున్నారు. శ్రీవారి సర్వదర్శనం కోసం బారులు తీరారు. అలిపిరి భూదేవి కాంప్లెక్స్ శ్రీనివాసం, గోవింద రాజ సత్ర సముదాయాల వద్ద...
శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది. శ్రీవారి దర్శనానికి సంబంధించి ఒకేసారి మూడు నెలలకు సంబంధించి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. 300 రూపాయల...
తిరుమలలో విద్యుత్ ఆదా కోసం ప్రయత్నాలు చేస్తున్నామని టిటిడి ఈవో డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి తెలిపారు. తిరుపతి శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో ఆదివారం ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు....
ప్రతి హిందువు కల కలియుగదైవం కొలువైన తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని. అయితే శ్రీవారి దర్శనానికి వెళ్ళడానికి అరవై ఏళ్ళు పైబడిన వయోవృద్ధులకు ( సీనియర్ సిటిజన్స్) కు టీటీడీ ప్రత్యేక సదుపాయాలను...
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ తీపి కబురు చెప్పింది. సామాన్య భక్తులకు సర్వదర్శనం ప్రారంభించి పది రోజులవుతోందని.. రెండు సంవత్సరాల తరువాత సర్వదర్సనాన్ని ప్రారంభించామని టిటిడి ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి తెలిపారు.
ఏ సేవల ధరలు...
తిరుమలలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అత్యుత్తమ భద్రతా వ్యవస్థను రూపొందించినట్లు టిటిడి ఛైర్మన్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి తెలిపారు. కమాండ్ కంట్రోల్ రూం పనితీరు చాలా బాగా ఉందని ప్రశంసించారు. తిరుమలలోని పిఏసి-4లో గల...
తిరుమల శ్రీవారి సామాన్య భక్తులకు టీటీడీ పాలకమండలి శుభవార్త చెప్పింది. ఇప్పటికే శుక్ర, శని అలాగే ఆదివారాల్లో విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు చేసిన టీటీడీ తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. ఈ...
శ్రీవారి భక్తులకు టిటిడి పాలకమండలి శుభవార్త చెప్పింది. శ్రీవారి ఆలయంలో సర్వదర్శనం టిక్కేట్లు పెంపుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది టీటీడీ. రూ. 230 కోట్ల రూపాయల వ్యయంతో పద్మావతి చిన్నపిల్లల మల్టి స్పేషాల్టి...
నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. జైలు పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మహబూబాబాద్(Mahabubabad) మండలం కంబాలపల్లి...