శ్రీవారి భక్తులకు శుభవార్త. ఫిబ్రవరి నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి దర్శన టికెట్లను విడుదల చేయాలని టీటీడి నిర్ణయించింది. ఈనెల 28న ఉదయం 9 గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను ఆన్లైన్లో...
కరోనా కష్టకాలంలోనూ తిరుమల శ్రీవారికి ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య తగ్గడం లేదు. నిన్న స్వామి వారిని 27,895 మంది భక్తులు దర్శించుకున్నారు. అలాగే నిన్న 13,631 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు....
ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో పది రోజుల వైకుంఠ ద్వార దర్శనాల రిపోర్ట్ ఈ కింది విధంగా ఉన్నాయి. పది రోజుల్లో 3.79 లక్షల మందికి వైకుంఠ ద్వార దర్శనం లభించింది. ఎస్సి, ఎస్టీ,...
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శ్రీయాగం నిర్వహించనున్నారు. ఈ యాగం జనవరి 21 నుండి 27వ తేదీ వరకు ఏడు రోజుల పాటు జరగనుంది. ప్రపంచ శాంతి, సౌభాగ్యం కోసం లోకమాత...
పవిత్రమైన ధనుర్మాసం ముగింపు సందర్భంగా తిరుపతిలోని శ్రీ అన్నమాచార్య కళామందిరంలో శుక్రవారం శ్రీ గోదా కల్యాణం వైభవంగా జరిగింది. ధనుర్మాసంలో టిటిడి ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా గల 208 కేంద్రాల్లో నెల రోజుల పాటు ప్రముఖ...
శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా అలిపిరి నుంచి తిరుమలకు వెళ్లే రెండో ఘాట్ రోడ్డును అందుబాటులోకి తేనుంది. ఈ మేరకు ఘాట్ రోడ్ మరమ్మతు పనులను టీటీడీ...
తిరుపతిలోని శ్రీపద్మావతి విశ్రాంతి గృహంలో ఆదివారం ఈఓ అధికారులతో టిటిడి ఈఓ డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..తిరుపతి, తిరుమలలోని విశ్రాంతి గృహాలు, కాటేజీలు, పిఏసిల్లో బస...
తిరుమల భక్తులకు ముఖ్య గమనిక..జనవరి 12వ తేదీ అర్ధరాత్రి నుంచి 22వ తేదీ అర్ధరాత్రి వరకు పది రోజుల పాటు కల్పిచే వైకుంఠ ద్వార దర్శనం కోసం విఐపిలు సిఫారసు లేఖలు పంపవద్దని...
తెలంగాణ సర్కార్ వాహనాల నెంబర్ ప్లేట్స్(Number Plates) విషయంలో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. రవాణా శాఖ రాష్ట్రంలో ఏప్రిల్ 1, 2019 కి ముందు...