ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు ఉదయం 9 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. దీని తర్వాత ఉత్తరప్రదేశ్లోని మహోబా, ఝాన్సీలకు వెళ్తారు. ప్రధానమంత్రి కార్యాలయం ఏ మేరకు ట్వీట్ చేసింది.
ఈరోజు ఉత్తర ప్రదేశ్...
రానున్న ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికల్లో బీజేపీ కూటమికి భారీ నష్టం జరుగుతుందని, అయినప్పటికీ ప్రభుత్వాన్ని నిలబెట్టుకునే అవకాశం ఉందని ఏబీపీ-సీ ఓటర్ సర్వే నివేదిక వెల్లడించింది. గత ఎన్నికల్లో గెలిచిన...
ఉత్తరప్రదేశ్లోని మీర్జాపూర్ జిల్లాలోని ఓ ప్రైవేటు స్కూల్ ప్రిన్సిపాల్ను పోలీసులు అరెస్టు చేశారు. ఆ స్కూల్కు చెందిన రెండవ తరగతి చదువుతున్న విద్యార్థికి వేసిన శిక్ష కారణంగా అతన్ని అదుపులోకి తీసుకున్నారు. స్కూల్...
యూపీలోని సీతాపూర్ వద్ద కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీని పోలీసులు అడ్డుకున్నారు. లఖింపూర్ ఖేరీలో నిన్న నలుగురు రైతులు సహా 8 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. మృతుల కుటుంబ సభ్యులను...
యూపీ గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే అత్యంత సన్నిహితుడు అమర్ దూబే పోలీసుల ఎన్ కౌంటర్ లో చనిపోయాడు... ఉత్తర్ ప్రదేశ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసుల హమీర్ పూర్ లో జరిపిన...
ఏపీలో కరోనా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది... తాజాగా మరో 60 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి... ఈ మేరకు ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది...
దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా...
ఏపీలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి.. తాజాగా కరోనాకు సంబంధించిన హెల్త్ బులిటెన్ విడుదల అయింది... కొత్త మరో 56 కేసులు నమోదు అయ్యాయి... దీంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య...
గుర్తు తెలియని వ్యక్తులు యువతికి పెళ్లి అయిన మరుసటి రోజే కిడ్నాప్ చేసి గ్యాంగ్ రేప్ చేశారు... ఈ దారుణం ఉత్తరప్రదేశ్ లోని థానా దేహాడ్ ప్రాంతంలో జరిగింది... శుక్రవారం వివాహం...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...