UPI వినియోగదారులకు షాకింగ్ న్యూస్ వెల్లడించింది ఐఐటీ బాంబే(IIT Bombay). ఫోన్ పే,పేటీఎం, గూగుల్ పే వంటి పేమెంట్ యాప్స్ ద్వారా చేసే యూపీఐ లావాదేవీలపై 0.3శాతం ఛార్జీ వసూలు చేయాలని ఓ...
UPI Payments |ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం వంటి యాప్స్ ద్వారా లావాదేవీలు జరిపే వారికి కేంద్రం షాకింగ్ న్యూస్ చెప్పింది. ఇకపై యూపీఐ ద్వారా కొన్ని రకాల చెల్లింపులపై ఇంటర్ఛేంజ్...
యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు వసూలు చేయనున్నట్లు వస్తున్న వార్తలను పాపులర్ డిజిటల్ పేమెంట్ ప్లాట్ఫాం 'ఫోన్పే' ఖండించింది. తాము ఎలాంటి ఛార్జీలు వసూలు చేయబోమని స్పష్టం చేసింది. ఎలాంటి యూపీఐ లావాదేవీ నిర్వహించినా..అది...
మొదట ఫ్రీగా ఇవ్వడం..ఆపై అందినకాడికి దండుకోవడం కార్పొరేట్ కంపెనీలకు అలవాటే. డిజిటల్ చెల్లింపుల సంస్థ ఫోన్పే.. ఇప్పుడు ఇదే బాట పట్టింది. ఇన్నాళ్లు ఉచితంగా అందించిన సేవలపై మెల్ల మెల్లగా బాదుడు షురూ...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...