మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)కి ఈ మధ్య కాలంలో బీజేపీ పెద్దలు ఎనలేని ప్రాముఖ్యత ఇస్తున్నారు. ఏపీలో అల్లూరి సీతారామరాజు విగ్రహం ఏర్పాటు సభలో చిరుకు ప్రధాని మోదీ ప్రాధాన్యత ఇవ్వడం, ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ...
అయోధ్య(Ayodhya)లో పర్యటించిన ప్రధాని మోదీ పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేశారు. పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సం కోసం అయోధ్య వచ్చిన మోదీ 15 కిలోమీటర్లు రోడ్ షో నిర్వహించారు. రోడ్డు పొడవునా...
భారత దేశంలో రాఖీ పండుగకు చాలా ప్రత్యేకత ఉంది. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల అనురాగానికి రాఖీ పండుగ ప్రతీక. ప్రపంచ వ్యాప్తంగా సోదరులు ఎక్కడ ఉన్నా రాఖీ రోజున వారి దగ్గరకి వెళ్లి రాఖీ...
సినిమాలు చూసి మంచి నేర్చుకుంటారో లేదో తెలియదు కానీ, చెడు మాత్రం తప్పక నేర్చుకుంటారు. ముఖ్యంగా హీరో స్టైల్గా సిగరేట్ తాగడం, మద్యం సేవించడం, అమ్మాయిలను ఏడిపించడం వంటివి అభిమాన హీరోల నుంచే...
ఉత్తర్ప్రదేశ్(Uttar Pradesh)లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఢిల్లీ-మీరట్ ఎక్స్ ప్రెస్ వేపై మంగళవారం ఉదయం వేగంగా దూసుకొచ్చిన ఓ స్కూల్ బస్సు కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఒకే...
ఉత్తర ప్రదేశ్లో గత ఆరేళ్లుగా మునుపెన్నడూ లేని మార్పులు సంతరించుకుంటూ వచ్చాయి. దీనికి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్(Yogi Adityanath) నాయకత్వం ఒక కారణమైతే, ప్రధాని నరేంద్రమోదీ మార్గదర్శకత్వం మరో కారణం. ఆ రాష్ట్ర...
చదువుకోవాలనే తపన ఉండాలే గానీ ఎలాంటి పరిస్థితులు ఎదురైనా గట్టెక్కవొచ్చు. ఏ వయుసులో అయినా పరీక్షలు రాసి పాస్ అవ్వొచ్చు. ఇలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లో చోటుచేసుకుంది. పలు నేరాలు చేసి ఆ...
ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి బస్సు అదుపుతప్పి బోల్తా పడి ఐదుగురు దుర్మరణం చెందారు. 17 మందికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు...
వరంగల్ జిల్లా మామునూరు విమానాశ్రయ(Mamnoor Airport) అభివృద్ధికి కేంద్రం ఇటీవల ఆమోదం తెలిపింది. విమానాశ్రయ అభివృద్ధి కోసం అదనంగా 250 ఎకరాల భూమి కావాలని, దానిని...
అంబర్పేట ఫ్లైఓవర్(Amberpet Flyover) సమీపంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఫ్లైఓవర్ నిర్మాణ సామాగ్రిని ఉంచిన ప్రదేశంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ ప్రాంతమంతా పొగమయం అయింది....
ఆంధ్రప్రదేశ్లోని ఎన్డీయే కూటమి(NDA Alliance) కృష్ణ-గుంటూరు గ్రాడ్యుయేట్ల నియోజకవర్గం శాసనమండలి స్థానాన్ని గెలుచుకుంది. మంగళవారం కృష్ణ-గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు...