దేశంలో అటు కరోనా..ఇటు ఒమిక్రాన్ కేసుల పెరుగుదల కలవరపెడుతోంది. కరోనా కేసులు ఒక్కసారిగా భారీగా నమోదయ్యాయి. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు 27,553 కేసులు వెలుగుచూశాయి. మరో 284 మంది...
మహమ్మారులు మనకేం కొత్త కాదు. శాస్త్ర విజ్ఞానం ఇంతగా అభివృద్ధి చెందని రోజుల్లోనే కలరా, మశూచి, ప్లేగు లాంటివి మౌనవాళిపై పెనుదాడి చేశాయి. అప్పుడే వాటిని ఎదుర్కొన్నాం. ఇలాంటివి ఎన్ని వచ్చినా, సమర్థంగా...
భారత్ లో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. మరోవైపు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తుంది. థర్డ్ వేవ్ ముంచుకొస్తున్న నేపథ్యంలో కేసుల సంఖ్య పెరగడం కలవరపెడుతున్నాయి.
తాజాగా 24 గంటల...
ఒమిక్రాన్ వేరియంట్తో కరోనా కేసులు సునామీలా విరుచుకుపడతాయని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది. ఒమిక్రాన్, డెల్టా ఉమ్మడి ముప్పుగా పరిణమించాయని పేర్కొంది. కలిసి ఎదుర్కోకపోతే.. వైరస్ మరింత వ్యాపిస్తుందని అప్రమత్తం చేసింది.
ప్రపంచవ్యాప్తంగా గత వారంతో పోలిస్తే..ఈ...
ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో కేంద్రం ఇటీవల బూస్టర్ డోసుకు ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో కొవిషీల్డ్ తీసుకున్న వారు కొవావాక్స్ను బూస్టర్గా తీసుకుంటే మెరుగైన ఫలితాలు ఉంటాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. కొవిషీల్డ్కు కొవావాక్స్...
గత రాత్రి జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రధాని మోదీ కీలక ప్రకటన చేశారు. దేశంలో 15-18 ఏళ్ల వయసు వారికి కొవిడ్ టీకా పంపిణీ కార్యక్రమాన్ని జనవరి 3న ప్రారంభించనున్నట్లు ప్రధాని నరేంద్ర...
తిరుమల శ్రీవారి సర్వదర్శనం టికెట్లను తితిదే విడుదల చేయనుంది. ఈ నెల 27న ఉదయం 9 గంటలకు జనవరి నెలకు సంబంధించి..ఆన్లైన్లో స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు విడుదల చేయనున్నారు.
వైకుంఠ ఏకాదశి (వైకుంఠ ద్వార...
గత రాత్రి జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రధాని మోదీ కీలక ప్రకటన చేశారు. దేశంలో 15-18 ఏళ్ల వయసు వారికి కొవిడ్ టీకా పంపిణీ కార్యక్రమాన్ని జనవరి 3న ప్రారంభించనున్నట్లు ప్రధాని నరేంద్ర...
శ్రీరామనవమి(Sri Rama Navami) రోజు ప్రసాదాలు అనగానే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా చేసేవి పానకం, వడపప్పు. అయితే, ఆరోజు కొన్ని ప్రత్యేకమైన ప్రసాదాలు శ్రీరామునికి నైవేద్యంగా...
BRS పార్టీ రజతోత్సవ వేడుకల సందర్భంగా బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్(KCR) శనివారం ఎర్రవెల్లిలోని తన నివాసంలో పార్టీ నాయకులతో సన్నాహక సమావేశం నిర్వహించారు....