Tag:Vaccine

‘తెలంగాణలో నైట్ కర్ఫ్యూపై ఫుల్ క్లారిటీ..రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమే అంతిమం’

ఓ వైపు థర్డ్‌ వేవ్‌ హెచ్చరికలు. మరోవైపు ఒమిక్రాన్‌ వ్యాప్తి ఆందోళనలు. ఇప్పటికీ తెలంగాణలో ప్రతి రోజూ సగటున 200 దాకా కరోనా కేసులు నమోదవుతున్నాయి. కరోనా కేసులు పెరుగుతున్న ప్రాంతాల్లో నైట్‌ కర్ఫ్యూ...

గడగడలాడిస్తున్న ఒమిక్రాన్​..ఆ ఒక్క దేశంలోనే 75వేల మరణాలు!

ఒమిక్రాన్​ పేరు వింటేనే ప్రపంచ దేశాలు గడగడలాడిపోతున్నాయి. తాజాగా..బ్రిటన్ లో ఓ వ్యక్తి ఒమిక్రాన్ తో మరణించాడన్న వార్త కలకలం సృష్టించింది. అయితే అదే బ్రిటన్​లో ఒక్క ఒమిక్రాన్​తోనే 75 వేల మరణాలు...

కరోనా అప్ డేట్: దేశంలో కొత్త కేసులు ఎన్నంటే?

దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. కోవిడ్ సెకండ్‌ వేవ్‌ అనంతరం.. కేసుల సంఖ్య భారీగా తగ్గింది. అయితే.. ప్రతిరోజూ నమోదవుతున్న కేసుల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. రోజూ 10 వేలకు తక్కువగా...

రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్..అవసరమైతే నైట్‌ కర్ఫ్యూ..!

ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తున్న ఒమిక్రాన్ పై కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదు అవుతున్న తరుణంలో రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఒమైక్రాన్ వేరియంట్ విస్తరిస్తుండటం,...

కరోనా అప్ డేట్: 559 రోజుల కనిష్ఠానికి యాక్టివ్ కేసులు..మరణాలు ఎన్నంటే?

భారత్ లో కొవిడ్ వ్యాప్తి స్థిరంగా కొనసాగుతోంది. కొత్తగా 7,992 కేసులు వెలుగులోకి వచ్చాయి. 393 మరణాలు సంభవించాయి. శుక్రవారం 76,36,569 మందికి టీకాలు అందించారు. 24 గంటల వ్యవధిలో 9,265 మంది...

పెరుగుతున్న ఒమిక్రాన్​ కేసులు..అరికట్టడానికి 5 సూత్రాలు..అధికారులతో కేంద్రం సమీక్ష

దేశ వ్యాప్తంగా కొవిడ్​ పరిస్థితులపై అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆరోగ్య శాఖ అధికారులతో కేంద్రం సమీక్ష నిర్వహించింది. కొవిడ్​ సంసిద్ధతపై కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్​ భూషణ్ చర్చించారు​. కొవిడ్​-19...

భారత్ లో మళ్లీ పెరిగిన కరోనా కేసులు..మరణాలు ఎన్నంటే?

దేశంలో కొవిడ్ కేసుల సంఖ్య మంగళవారంతో పోలిస్తే భారీగా పెరిగింది. కొత్తగా 8,439 ‬మందికి వైరస్ సోకినట్లు తేలింది. కరోనాతో మరో 195 మంది మరణించారు. 24 గంటల వ్యవధిలో మరో 9,525...

పాఠశాలల మూసివేతపై తెలంగాణ విద్యాశాఖ మంత్రి కీలక వ్యాఖ్యలు

విద్యా సంస్థల్లో కొవిడ్ వ్యాప్తిపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. పాఠశాలల్లో పకడ్బందీగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఈ విషయంలో ఎలాంటి...

Latest news

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి వచ్చే నిర్ణయం తీసుకోలేదని రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి(YV Subba Reddy) అన్నారు....

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...

PM Modi | ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంపై ప్రధాని ఆరా..

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...

Must read

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి...

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...