దేశంలో క్రితం రోజుతో పోలిస్తే..కొవిడ్ కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. తాజాగా 9,119 మందికి కొవిడ్ పాజిటివ్గా తేలింది. కరోనా ధాటికి మరో 396 మంది మృతి చెందారు. 539 రోజుల కనిష్ఠానికి...
దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుతూ వస్తుంది. తాజాగా దేశంలో కొత్తగా 8,488 మందికి కొవిడ్ సోకినట్లు తేలింది. దీనితో దేశంలో కరోనా కేసులు 538 రోజుల కనిష్ఠానికి చేరుకున్నాయి. వైరస్ ధాటికి...
దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి మెల్ల మెల్లగా పెరుగుతున్నాయి. తాజాగా గత 24 గంటల్లో దేశంలో 10,488 కొత్త కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే మరో 313 మంది కోవిడ్ రోగులు ప్రాణాలు...
భారత్ లో కరోనా సృష్టించిన కల్లోలం అంతా ఇంతా కాదు. ప్రస్తుతం కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. దీనితో ప్రజలకు కొంతమేర ఊరట లభిస్తుంది. తాజాగా 8,865 మంది వైరస్ బారిన...
దేశంలో గత కొద్దికాలంగా కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. క్రియాశీల రేటు ఊరటనిస్తుండగా, రికవరీ రేటు రోజురోజుకూ మెరుగవుతోంది. ఈ మేరకు శనివారం కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలను విడుదల చేసింది.
శుక్రవారం 12,66,589...
మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లా యంత్రాంగం సంచలన నిర్ణయం తీసుకుంది. కనీసం టీకా ఒక డోసు వేసుకున్నవారికి మాత్రమే రేషన్, పెట్రోల్, గ్యాస్ సిలిండర్లు సరఫరా చేయాలని డీలర్లు, ఏజెన్సీలకు ఆ జిల్లా కలెక్టర్...
రష్యాలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. భారీ సంఖ్యలో కొత్త కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. కరోనా ఆసుపత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. ఇలాగే కొనసాగితే పడకలు దొరకటం కష్టమేనని అధికారులు తెలిపారు.
కొవిడ్ రోగుల కోసం రిజర్వు...
కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా త్వరలో కొవిడ్ టీకాల పంపిణీ ప్రారంభం కానున్నది. 12 సంవత్సరాలు పైబడిన వారికి టీకాలు వేసేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా అహ్మదాబాద్కు చెందిన జైడస్ క్యాడిలా...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...