Tag:Vaccine

కరోనా అప్ డేట్: భారత్ లో కొత్త కేసులు ఎన్నంటే?

దేశం​లో క్రితం రోజుతో పోలిస్తే..కొవిడ్​ కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. తాజాగా 9,119 మందికి కొవిడ్​ పాజిటివ్​గా తేలింది. కరోనా ధాటికి మరో 396 మంది మృతి చెందారు. 539 రోజుల కనిష్ఠానికి...

కరోనా అప్ డేట్: 538 రోజుల కనిష్ఠానికి కొత్త కేసులు

దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుతూ వస్తుంది. తాజాగా దేశంలో కొత్తగా 8,488 మంది​కి కొవిడ్ ​​​సోకినట్లు తేలింది. దీనితో దేశంలో కరోనా కేసులు 538 రోజుల కనిష్ఠానికి చేరుకున్నాయి. వైరస్ ధాటికి...

కరోనా అప్ డేట్: 532 రోజుల కనిష్ఠానికి​ యాక్టివ్​ కేసులు

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి మెల్ల మెల్లగా పెరుగుతున్నాయి. తాజాగా గత 24 గంటల్లో దేశంలో 10,488 కొత్త కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే మరో 313 మంది కోవిడ్ రోగులు ప్రాణాలు...

కరోనా అప్ డేట్: దేశ ప్రజలకు భారీ ఊరట

భారత్ లో కరోనా సృష్టించిన కల్లోలం అంతా ఇంతా కాదు. ప్రస్తుతం కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. దీనితో ప్రజలకు కొంతమేర ఊరట లభిస్తుంది. తాజాగా 8,865 మంది వైరస్ బారిన...

కరోనా అప్ డేట్- తగ్గిన కేసులు..కాస్త ఊరట

దేశంలో గత కొద్దికాలంగా కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. క్రియాశీల రేటు ఊరటనిస్తుండగా, రికవరీ రేటు రోజురోజుకూ మెరుగవుతోంది. ఈ మేరకు శనివారం కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలను విడుదల చేసింది. శుక్రవారం 12,66,589...

సంచలన నిర్ణయం..టీకా వేసుకుంటేనే రేషన్‌, గ్యాస్‌, పెట్రోల్‌!

మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌ జిల్లా యంత్రాంగం సంచలన నిర్ణయం తీసుకుంది. కనీసం టీకా ఒక డోసు వేసుకున్నవారికి మాత్రమే రేషన్‌, పెట్రోల్‌, గ్యాస్‌ సిలిండర్లు సరఫరా చేయాలని డీలర్లు, ఏజెన్సీలకు ఆ జిల్లా కలెక్టర్‌...

రష్యాలో కరోనా కల్లోలం..కారణం ఇదేనా?

రష్యాలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. భారీ సంఖ్యలో కొత్త కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. కరోనా ఆసుపత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. ఇలాగే కొనసాగితే పడకలు దొరకటం కష్టమేనని అధికారులు తెలిపారు. కొవిడ్​ రోగుల కోసం రిజర్వు...

కోటి జైకొవ్​-డి టీకాల కోసం కేంద్రం ఆర్డర్​ ​

కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా త్వరలో కొవిడ్‌ టీకాల పంపిణీ ప్రారంభం కానున్నది. 12 సంవత్సరాలు పైబడిన వారికి టీకాలు వేసేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా అహ్మదాబాద్‌కు చెందిన జైడస్‌ క్యాడిలా...

Latest news

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి వచ్చే నిర్ణయం తీసుకోలేదని రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి(YV Subba Reddy) అన్నారు....

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...

PM Modi | ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంపై ప్రధాని ఆరా..

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...

Must read

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి...

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...