భారత్ లో కరోనా మహమ్మారి సృష్టించిన కల్లోలం అంతాఇంతా కాదు. ఈ మహమ్మారి దెబ్బకు వేలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇప్పటికే మూడు వేవ్ లుగా వచ్చిన ఈ మహమ్మారి ఎంతోమందిని పొట్టనబెట్టుకున్నాయి....
ఒమిక్రాన్ వేరియంట్తో కరోనా కేసులు సునామీలా విరుచుకుపడతాయని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది. ఒమిక్రాన్, డెల్టా ఉమ్మడి ముప్పుగా పరిణమించాయని పేర్కొంది. కలిసి ఎదుర్కోకపోతే.. వైరస్ మరింత వ్యాపిస్తుందని అప్రమత్తం చేసింది.
ప్రపంచవ్యాప్తంగా గత వారంతో పోలిస్తే..ఈ...
ఎక్కడైనా వదిన అంటే అమ్మ తర్వాత అమ్మగా చూస్తారు, అందుకే అన్న భార్యని వదినమ్మ అని పిలుస్తారు, మరిది ఉంటే అండగా ఉంటారు అని తమ్ముడుగా కూడా చాలా మంది చూస్తారు, కొందరు...
అమ్మలాగా వదినని చూసుకోవాలి కాని ఆమెపైనే కన్నేశాడు ఓ దుర్మార్గుడు, అంతేకాదు కొడుకులా చూసుకోవాల్సిన మరిదితో ఆమె అఫైర్ పెట్టుకుంది. సమాజంలో వీరి ఇద్దరి వ్యవహరం చూసి ఊరు తరిమేసింది, పంజాబ్ లో...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...