పుచ్చలపల్లి సుందరయ్యలాంటి హేమా హేమీ నాయకులు ప్రాతినిధ్యం వహించిన సెగ్మెంట్ అది.. అదే కృష్ణాజిల్లాలోని గన్నవరం సెగ్మెంట్.. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అలాగే వైసీపీ తరపున యార్లగడ్డ వెంకటరామారావులు పోటీ...
టీడీపీ ఏమ్మెల్యే వల్లభనేని వంశీ కుటుంబసభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు.ఆ తరువాత అయన మీడియా తో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ గెలుపు ఖాయమని, చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...