ప్రస్తుతం ఏపీ రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి... ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటు కేంద్ర బింధువుగా మారుతున్నారు... తాజాగా టీడీపీ నుంచి సస్పెండ్ అయిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆసక్తికర...
గన్నవరం పంచాయతీ ఇప్పుడు తేలేలా కనిపించడం లేదు.. అయితే ఇక్కడ నుంచి వైసీపీ తరపున టికెట్ పొంది వల్లభనేని వంశీ పోటీ చేస్తారు అని పక్కాగా తెలుస్తోంది. అయితే వైసీపీ జెండా జగన...
తెలుగుదేశం పార్టీ పై తీవ్ర విమర్శలు చేసి ఆ పార్టీ మునిగిపోతోంది అని ఆరోపణలు చేసిన వల్లభనేని వంశీ గురించి, వైసీపీ సోషల్ మీడియా వీడియోలు వైరల్ చేస్తుంటే, టీడీపీ విమర్శలు ఖండనలు...
తెలుగుదేశం పార్టీకి వరుస షాక్ లు తగులుతున్నాయి.. సీనియర్లు చాలా మంది టీడీపీలో ఉండాలా లేదా అనే ఆలోచనలో ఉన్నారు.. అయితే ఇప్పటికే గన్నవరం నుంచి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజీనామా చేశారు...
తెలుగుదేశం పార్టీకి దారుణమైన ఓటమి ఈ ఎన్నికల్లో వచ్చింది.. దీంతో తెలుగుదేశం పార్టీ గత అనుభవాలు చూసుకున్నా, ఎక్కడా ఎప్పుడు రాని ఫలితాలు పొందింది. బహుశా టీడీపీ ఆవిర్భావం నుంచి ఇంత దారుణమై...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...