ప్రస్తుతం ఏపీ రాజకీయాలు రోజుకు ఒక కలర్ లో మారుతున్నాయి... ఏ పార్టీ నాయకులు ఎక్కడికి జంప్ చేస్తారో అర్థంకాని పరిస్థితిలో ఉంది...ముఖ్యంగా టీడీపీలో ఇలాంటి పరిణామాలు ఎక్కువగా కనిపిస్తోంది..... ఈ ఎన్నికల్లో...
ఏపీ ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తాజాగా ఆ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే... తన రాజీనామా లేఖను చంద్రబాబు నాయుడుకు వాట్సప్ ద్వారా పంపారు......
ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మరో బిగ్ షాక్ తగిలింది. ఆపార్టీకి చెందిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీకి రాజీనామా చేశారు... తన రాజీనామా లేఖను వాట్సప్ ద్వారా చంద్రబాబు...
ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ దీపావళి తర్వాత ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం...
ఏపీ ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలో సభ్యుల సంఖ్య క్రమ క్రమంగా తగ్గుతూ వస్తోంది... 2019 ఎన్నికల్లో అధికారం కోల్పోవడంతో టీడీపీ పిల్లర్లు సైతం ఇతర పార్టీల్లోకి జంప్ చేస్తున్నారు... ఇప్పటికే నలుగురు...
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మరో బిగ్ షాక్ తగిలింది... ఆ పార్టీకి చెందిన గన్నవరం ఎమ్మెల్యే ఫైర్ బ్రాండ్ వల్లభనేని వంశీ బీజేపీలో చేరేందుకు సిద్దమయ్యారని వార్తలు వస్తున్నారు... తాజాగా...
ఏపీ ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. గతంలో తమ్ముళ్లు చేసిన అక్రమాలపై వైసీపీ సర్కార్ ఉక్కుపాదం మోపుతోంది... వాటన్నింటిని ఒక్కొక్కటి బటకు తీస్తోంది....
టీడీపీ ఏమ్మెల్యే వల్లభనేని వంశీ కుటుంబసభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు.ఆ తరువాత అయన మీడియా తో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ గెలుపు ఖాయమని, చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...