గత నెలలో తన మిత్రుడు అయిన గౌతమ్ కిచ్లూని వివాహం చేసుకుంది చందమామ కాజల్ అగర్వాల్.. ఈ పెళ్లి ముంబైలో కుటుంబ సభ్యులు స్నేహితుల మధ్య జరిగింది, అయితే ఇక వారిద్దరూ కలిసి...
తెలంగాణలో కొత్త రెవెన్యూ చట్టాలని తీసుకువచ్చారు, అయితే చాలా మంది హైదరాబాద్ లో ఉండేవారు సొంత ఇళ్లు కట్టుకోవాలి అని భావిస్తారు, అలాంటి వారికి తెలంగాణ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది.
75 చదరపు...
మనం పెద్దలని గౌరవిస్తూ ఉంటాం, మన మధ్య లేని వారిని స్మరించుకునే సమయంలో వారికి పితృకర్మలు నిర్వహిస్తూ ఉంటాం.. భాద్రపదమాసంలోని బహుళ పక్షం పితృదేవతా పూజలకు శ్రేష్ఠమైనది. పితృదేవతలకు ప్రీతికరమైన పక్షం గనుక...
దేశంలో కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. రివకరీ రేటు కూడా బాగానే ఉంది, అయితే కరోనా సోకి డిశార్జ్ అయిన వారు కచ్చితంగా మరో 15 రోజులు ఇంట్లో ఉండాలి.. దీని...
టూవిలర్ వాహనదారుల విషయంలో కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది... ఈమేరకు రవాణ రహదారుల మంత్రిత్వ శాఖ నోటీసులను జారీ చేసింది.. ఇక నుంచి బీఐఎస్ మార్క్ ఉన్న హెల్మెట్ ను వాడాలని...
వైట్ రేషన్ కార్డ్ ఉంటే అన్నీ సంక్షేమ పథకాలకు తాము అర్హులము అని భావిస్తారు అందరూ, అందుకే తెల్లరేషన్ కార్డులు కావాలి అని కోరుకుంటారు, అయితే పేదలను గుర్తించి వారికి తెల్ల రేషన్...
ఇటీవలే జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున పిల్లిసుభాస్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణలు పోటీ చేసి విజయం సాధించారు.. నిబంధనల ప్రకారం రాజ్యసభకు ఎన్నిక అయిన 14 రోజులలోపు వారు...
ఈ ఏడాది జూలైని చాలా కీలకమైన రోజుగా చెప్పుకోవచ్చు ఆదాయపు పన్ను ఆధార్ కు సంబంధించిన రూల్స్ లో కూడా మార్పు వచ్చింది... ఇక పైఇన్ కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ధాఖలు చేయాలంటే...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...