ఏపీలో విగ్రాహాలు ద్వంసం చేస్తున్న ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి... ఇటీవలే అంతర్వేది రధం దగ్దం సంచలనం రేపిన సంగతి తెలిసిందే... ఈ ఘటనకు సంబంధించిన కేసును సర్కార్ సీబీఐకి అప్పగించింది... అయితే...
మన దేశంలో అనేక దేవాలయాలు ఉన్నాయి, వాటి వెనుక చాలా చరిత్రలు ఉంటాయి, అయితే మనిషిని అభిమానించి గుడి కట్టిన సంఘటనలు ఘటనలు ఉన్నాయి, అలాంటి దేవాలయాలు కూడా మన దేశంలో ఉన్నాయి,...
ప్రతీదానికి శాస్త్రాన్ని లింక్ పెట్టేవారు చాలా మంది ఉంటారు, అంతేకాదు ఏ వస్తువు ఎక్కడ ఉండాలి అనేది కూడా వాస్తుకి లింక్ పెడుతూ ప్రతీది సరిపోలుస్తారు, అదే వ్యాపారానికి ఉద్యోగానికి ఇంటి సౌఖ్యానికి...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...