వైసీపీ ప్రభుత్వం ప్రజల సంపదను కొల్లగొడుతుందని ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి(Vishnuvardhan Reddy) మండిపడ్డారు. ప్రకృతి వనరులను కూడా దోచేస్తూ.. కొత్త విధానాన్ని అమలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు....
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణపై బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి(Vishnuvardhan Reddy) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కేసీఆర్ను దేవుడు అని పొగుడుతున్న లక్ష్మీనారాయణ(VV Lakshmi Narayana).. ఆంధ్రా నాయకులు ఆ వాటా...
Vishnuvardhan Reddy: రాష్ట్రంలో కుటుంబ పాలన సాగించే వైసీపీ, టీడీపీని ప్రజలు పక్కన పెట్టాలని, అభివృద్దే అజెండాగా పాలనను సాగించే బీజేపీ, జనసేనను ప్రజలు ఆశీర్వదించాలని బీజేపీ ఏపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్...
సోషల్ మీడియాలో పొలిటికల్ కామెంట్లు కాస్త హీట్ పుట్టిస్తున్నాయి ఇటీవల, ముఖ్యంగా కొన్ని రోజులుగా హీరో సిద్దార్థ్ నిత్యం వార్తల్లో నిలుస్తూ జనాల్లో హాట్ టాపిక్ అవుతున్నారు. ఇటీవల ఆయన పలు విషయాల్లో...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...