రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామ వాలెంటీర్లకు వైసీపీ సర్కార్ అప్పుడే ఆంక్షలు విధించింది... రాష్ట్రంలో ఎక్కడా అవినీతి లేకుండా చేస్తానని మాట ఇచ్చిన జగన్ మోహన్ రెడ్డి అందుకు తగ్గట్లుగానే పరిపాలన చేస్తున్నారు...
ఈ...
ఆంధ్రప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన మార్క్ పాలనతో ముందుకు సాగుతోన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒకదానివెంట ఒకటి నెరవేర్చుకుంటూ వెళ్తున్నారు. వైసీపీ అధికారంలోకి వస్తే ప్రతి 50 కుటుంబాలకు...
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనే దానికి నిదర్శనంగా చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డి కలయిక అని చెప్పొచ్చు. దశాబ్దాలుగా రాజకీయ ప్రత్యర్థులుగా తలపడిన...
నాలుగో విడతలో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు నేటితో నామినేషన్లు గడువు ముగిసింది. ఈరోజు చివరి రోజు కావడంతో పెద్ద సంఖ్యలో అభ్యర్థులు...