ఒడిశా రాష్ట్రంలోని కొంధమాల్ జిల్లా పూల్భాణీ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే అంగద కన్హర్ చేసిన ఘటన ప్రస్తుతం అందరికి ఆశ్చర్యానికి గురి చేసింది. చదువుకు వయసుతో సంబంధం లేదని నిరూపించి అందరిలో దృఢ...
ఛత్తీస్గఢ్ లోని రాయ్పూర్ మహిళా కమిషన్ కార్యాలయంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఐదేళ్ల బాలుడు ఒక్క మాట కారణంగా తమ తల్లితండ్రులు జీవితాంతం కలిసి ఉండడానికి నిశ్యయించుకున్నారు. వివరాల్లోకి వెళ్ళితే.. రాయ్పూర్కు...
ఉత్తరప్రదేశ్ లో ఎవరు ఊహించని విచిత్ర ఘటన చోటుచేసుకుంది. పెళ్లి చేసుకొని నిండు నూరేళ్లు కలిసి బ్రతకాలనే ఉద్దేశ్యంతో పెళ్లి చేసుకునే ఈ రోజుల్లో కానీ ఓ యువతీ మాత్రం పెళ్ళికొడుకును మోసం...
భారత్ లో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. మరోవైపు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తుంది. థర్డ్ వేవ్ ముంచుకొస్తున్న నేపథ్యంలో కేసుల సంఖ్య పెరగడం కలవరపెడుతున్నాయి.
తాజాగా 24 గంటల...
ఒమిక్రాన్ వేరియంట్తో కరోనా కేసులు సునామీలా విరుచుకుపడతాయని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది. ఒమిక్రాన్, డెల్టా ఉమ్మడి ముప్పుగా పరిణమించాయని పేర్కొంది. కలిసి ఎదుర్కోకపోతే.. వైరస్ మరింత వ్యాపిస్తుందని అప్రమత్తం చేసింది.
ప్రపంచవ్యాప్తంగా గత వారంతో పోలిస్తే..ఈ...
కోవాగ్జిన్ టీకాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదం తెలిపింది. 18 ఏళ్ల పైబడినవారికి కోవాగ్జిన్ అత్యవసర వినియోగానికి భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాగ్జిన్ టీకాకు డబ్ల్యూహెచ్ఓ అనుమతి ఇచ్చింది. టెక్నికల్ అడ్వైజరీ...
ఈ కరోనా వైరస్ మానవాళిని ఎన్నో ఇబ్బందులకి గురిచేస్తోంది, దాదాపు 85 లక్షల పాజిటీవ్ కేసులు ప్రపంచ వ్యాప్తంగా నమోదు అయ్యాయి, ఇక ఈ వైరస్ కోటి మందికి వచ్చే అవకాశం...
ఈ కరోనా విలయ తాండవం సృష్టిస్తోంది, ఇంత దారుణమైన విపత్తు ఈ మధ్య ప్రపంచాన్ని వణికించింది లేదు.. రెండు లక్షలమంది మరణం అంటే, చిన్న విషయం కాదు.. 25 లక్షల మందికి వైరస్...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...