ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నవరత్నాల్లో అత్యంత కీలకమైన సంక్షేమ పథకం ఇళ్ళపట్టాల పంపిణీ అని చెప్పుకొచ్చారు... ఈ పథకాన్ని అమలు చేయడానికి వైఎస్ జగన్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రయత్నాలు...
పులివెందుల ప్రాంతంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెండు రోజుల పర్యటన ఖరారైంది... 7వ తేదిన జగన్ సాయంత్రం 4.55 గంటలకు ఇడుపులపాయకు చేరుకుంటారని ఆరోజు రాత్రి వైఎస్ అతిథి గృహంలో...
ఏపీ ప్రజలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో గుడ్ న్యూస్ చెప్పారు... అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అనేక అభివృద్దికార్యక్రమాలను అమలుచేస్తూ ప్రజల చేత ప్రశంశలు కురిపించుకుంటున్నారు...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మరోసారి ఎంపీ రఘరామ కృష్ణంరాజు లేఖ రాశారు... రెండు రోజుల క్రితం రాసిని ఈ లేఖను తన కార్యాలయం...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని జనసేన పార్టీ అధినేత పవర్ కళ్యాణ్ అభినందించారు... ఇటీవలే జగన్ 1088 అంబులెన్స్ లను ప్రారంభించిన సంగతి తెలిసిందే......
అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు వ్యవహారం రోజుకు ఒక మలుపు తిరుగుతోంది... నిన్న ఆయనపై అనర్హత వేటు వేసేందుకు వైసీపీ ఎంపీలు ఏపీ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి...
మన్నెం ప్రజల సమస్యలు తనకెందుకులే అనుకుంటే ఈరోజు అల్లూరి సీతారామరాజు గురించి మనం చెప్పుకునేవాళ్ళం కాదని అన్నారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు... స్వాతంత్య్ర సమర వీరులలో విప్లవాగ్ని రగిలేది కాదని తెలిపారు......
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...