తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి(Yadadri Temple) శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. ఆలయం పున:నిర్మాణం తర్వాత భక్తుల తాకిడి మరింత పెరిగింది. దాంతో పాటే ఆలయానికి కానుకలు...
తెలంగాణ స్వరాష్ట్రంగా ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ సర్కార్ అనేక నూతన కట్టడాలను నిర్మించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా కాలేశ్వరం ప్రాజెక్ట్(Kaleshwaram Project), యాదాద్రి ఆలయం(Yadadri Temple), సచివాలయం(Telangana Secretariat) వంటి అనేక నిర్మాణాలను...
యాదాద్రిలో పెను ప్రమాదం తప్పింది. ఘాట్ రోడ్డులో కొండ చరియలు విరిగిపడ్డాయి. ఆ సమయంలో ఎవరూ రాకపోవడంతో ప్రమాదం తప్పింది. కొండ చరియలు విరిగిపడ్డ దగ్గర నుంచి రోడ్డు మార్గాన్ని అధికారులు మూసేసి...
తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన యదాద్రి పునర్ నిర్మాణం పనులు శర వేగంగా సాగుతున్నాయి. యదాద్రి ఆలయ నిర్మాణ పనులు ఎప్పటికప్పుడు తానే స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఇందులో భాగంగానే సిఎం కేసీఆర్ రేపు...
మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ. 412.26 కోట్లు
రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు 1:2 నిష్పత్తిలో నిధులు విడుదల
పనులు ప్రారంభం కావాలంటే రైల్వేకు రూ. 75 కోట్లే విడుదల చేయాలి
వెంటనే నిధులు బదిలీ జరిగేలా సీఎంను...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...