ఈ కరోనా ఎవరిని విడిచిపెట్డం లేదు, ప్రజాప్రతినిధులకి డాక్టర్లకు పోలీసులకు కూడా వైరస్ సోకుతోంది, ఏపీలో తెలంగాణ లో చూస్తేప్రజా ప్రతినిధులకి కూడా వైరస్ సోకుతోంది, ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలకి వైరస్ సోకింది,...
ఏపీ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఫైర్ బ్రాండ్ రోజా టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సవాల్ విసిరారు... ప్రజలందరూ అమరావతినే రాజధానిగా కోరుకుంటున్నారని భావిస్తే చంద్రబాబునాయుడు తన...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణకు మరో కొత్త బాధ్యతలను అప్పగించారు... 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున...
కోవిడ్ ఆసుపత్రుల్లో వసతులు అద్భుతం అంటూ అధికార పార్టీ నాయకుల మాటలు కోటలు దాటుతున్నాయని టీడీపీ నేత లోకేశ్ ఆరోపించారు... వాస్తవానికి కరోనా రోగులకు భోజనం కూడా అందని పరిస్థితని మండిపడ్డారు. కర్నూలు...
విశాఖ జిల్లా చోడవరం నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే ధర్శశ్రీ రాజకీయాల్లో బిజీగా ఉంటూనే తనలోని నటనను బయటపెడుతున్నారు.. విశాఖ జిల్లాలో సుమారు 63 అత్యధిక ఆలయాలు కలిగిన మాడుగుల శ్రీ మోదకొండమ్మ జీవిత...
అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశంపార్టీలనేతలమధ్య ఘర్షణ చోటు చేసుకుంది... ఈసంఘటన అనంతపురం జిల్లా రాయదుర్గంలో జరిగింది... ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి... రాయదుర్గం పట్టణంలోని అంబేత్కర్...
అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లో ఎంపీ రఘురామ కృష్ణం రాజు కంట్లో నలుసుగా మారుతున్నారా అంటే అవుననే సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి... ఆయన లోక్ సభ సభ్యత్వానికి ఎసరు పెట్టాలని...
అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున శాసన మండలికి కాబోయే ఇద్దరి పేర్లను అగ్ర నాయకత్వం ఖరారు చేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.... గవర్నర్ కోటలో ఖాళీగా ఉన్న రెండు
శాసన మండలి...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...