ఏపీ ముఖ్యమంత్రి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కి త్వరలో బిగ్ షాక్ తగల నుంది... త్వరలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో సుమారు 75...
అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చిత్ర పటంపై కాళ్లతో చెప్పులతో దాడి చేశారు... ఇటీవలే శాసనమండలి చైర్మన్ షరీఫ్ ను దూషించారనే ఉద్దేశంతో వైఎస్సార్...
శాసనమండలిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరో సంచలన నిర్ణయం తీసుకుంది... రాజధాని వికేంద్రీకరణ బిల్లు సీఆర్డీఏ బిల్లు శాసనమండలి చైర్మన్ షరీఫ్ సెలక్ట్ కమిటీకి పంపిన సంగతి తెలిసింది... అయితే దీన్ని ముఖ్యమంత్రి...
మొత్తానికి మూడు రాజధానుల విషయంలో సీఆర్డీయే బిల్లు సెలక్ట్ కమిటీ నిర్ణయం ఇవన్నీ నిన్నటి వరకూ పెద్ద ఎత్తున రచ్చకెక్కాయి.. తాజాగా ఈ బిల్లు సెలక్ట్ కమిటీకి రిఫర్ చేశారు మండలి చైర్మన్...
మూడు రాజధానుల ఏర్పాటు అంశాన్ని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మంగా తీసుకుంది... ఎన్ని అడ్డంకులు వచ్చినా వాటిని అడ్డుకుని తీరాలనే ప్రయత్నం చేస్తోంది... మూడు రాజధానుల ఏర్పాటుకు ప్రధాన ప్రతిపక్ష టీడీపీ...
అమరావతి రాజధాని రైతుల కోసం పవన్ కల్యాణ్ హస్తిన వెళ్లిన సంగతి తెలిసిందే.. ఆయన అక్కడ బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయ్యారు.. అసలు ఏపీలో వైసీపీ సర్కారు...
తాజాగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అయ్యారు... ఈ భేటీ అనంతరం పవన్ మీడియాతో మాట్లాడుతూ... ఈ భేటీలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై...
ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు మరో బిగ్ షాక్ తగిలే అవకాశం ఉంది ఆ పార్టీకి చెందిన ప్రకాశం జిల్లా ఎమ్మెల్సీ పోతుల సునీత ముఖ్యమంత్రి జగన్...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...