పవన్ కల్యాణ్ రాజకీయంగా కామెంట్లు చేయడం దానికి సంబంధించి వైసీపీ విమర్శలు చేయడం గత నాలుగు రోజులుగా ఏపీలో రాజకీయం వీటి చుట్టూనే నడుస్తోంది ..తాజాగా జనసేన నాయకుడు సాకే పవన్ చేసిన...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత సహాయకుడు నారాయణ అనారోగ్యంతో మృతిచెందారు. దీంతో వైయస్ కుటుంబంలో విషాదం అలముకుంది ఆయన ఎంతో కాలంగా వైయస్ కుటుంబంలో నమ్మిన వ్యక్తిగా ఉన్నారు.....
తెలుగుదేశం పార్టీ నుంచి మరొకొందరు ఎమ్మెల్యేలు పార్టీ మారే అవకాశం ఉంది అనే వార్తలు వినిపిస్తున్నాయి ..ముఖ్యంగా వైసీపీ నాయకులు కూడా అదే చర్చించుకుంటున్నారు.. అయితే చంద్రబాబు మాత్రం ఈ విషయంలో కాస్త...
వైసీపీ నుంచి బయటకు వెళ్లిన వంగవీటి రాధా ప్రస్తుతం రాజకీయంగా ఎలాంటి అడుగులు వేయలేకపోతున్నారు.. ముఖ్యంగా ఇప్పుడు ఆయన టీడీపీలో ఉంటే పార్టీ తరపున ఆయనకు ఎలాంటి ఉపయోగం లేదు అని తేలిపోయింది.....
తెలుగుదేశం పార్టీ తరపున కీలక నాయకులు అందరూ వైసీపీ వైపు చూస్తున్నారు.. ఈ సమయంలో వైసీపీలో ఉన్న దగ్గుబాటి కుటుంబం కూడా టీడీపీలోకి వెళ్లాలి అని భావిస్తోంది అనే వార్తలు వినిపిస్తున్నాయి. పురందరేశ్వరి...
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈసారి 175 అసెంబ్లీ స్ధానాల్లో 151 గెలుచుకుంది.. 24 స్ధానాలు జనసేన టీడీపీ గెలుచుకున్నాయి.. అయితే మొత్తానికి జగన్ అనుకున్నది సాధించి అధికారంలోకి వచ్చారు.. ఈ సమయంలో అసంత్రుప్తి...
తెలుగుదేశం పార్టీలో నేతలని చెడుగుడు ఆడుతుంటారు మంత్రి కొడాలినాని.. టీడీపీ నేతలు జగన్ పై అలాగే వైయస్ కుటుంబం పై ఎలాంటి విమర్శలు చేసినా వెంటనే రివర్స్ కౌంటర్ వేస్తారు...పైగా మంత్రులుగా చేసిన...
ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నుంచి అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు ఎక్కువ అవుతూనే ఉన్నాయి... ఈ ఎన్నికల్లో బంపర్ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో చేస్తున్న...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...