తెలుగుదేశం పార్టీ పార్టీ అలాగే బారతీయ జనతా పార్టీలు అధికార పార్టీని టార్గెట్ చేయనున్నాయా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు... ప్రస్తుతం హుజూర్ నగర్ ఉపఎన్నికలు నువ్వానేనా అన్నట్లు సాగుతున్నారు...
ఇప్పటికే కాంగ్రెస్...
2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోవడంతో చాలామంది నేతలు తమ రాజకీయ భవిష్యత్ రిత్య ఇతర పార్టీల్లోకి చేరుతున్నారు... ఇప్పటి చాలా మందినేతలు టీడీపీకి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే.
...
85లక్షల మంది రైతులకు అక్షరాల రూ.12500 ఇస్తామని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారని నారా లోకేశ్ గుర్తు చేశారు అందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు...
మీరన్నమాట...
ఏపీని తలుచుకుంటుంటే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు నిద్రరావడంలేదని జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి అన్నారు... ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పిన వారికి నాలుగు నెలల్లో నాలుగు లక్షల ఉద్యోగాలను ఇచ్చిన వారిని తలచుకుంటుంటే...
ఏపీ ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నాయకులు ఇంకా తాము అధికారంలో ఉన్నామనే భ్రమలో ఉన్నారు... అందుకే తమకు అడ్డు వచ్చిన వారిపై దాడులు పాల్పడుతున్నారు... తాజాగా శ్రీకాకుళంలో జిల్లాలో ఓ వైసీపీ...
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు త్వరలో మరో బిగ్ షాత్ తగిలేలా కనిపిస్తోంది. ఆపార్టీకి చెందిన ఎమ్మెల్యే తాజాగా అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్దమయ్యారని వార్తలు వస్తున్నాయి..
అందుకే తాజాగా వైసీపీ...
గతంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ బీకామ్ లో ఫిజిక్స్ ఉందని చెప్పి ఫేమస్ అయిన సంగతి తెలిసిందే.. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ నాయకులు జలీల్ ఖాన్ చేసిన వ్యాఖ్యలను...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...