ఈసారి వైసీపీ గెలుస్తుంది అని పక్కాగా తామే విజయం పొందుతాం అని చెబుతున్నారు వైసీపీ నేతలు. అయితే జగన్ మాత్రం మేమే గెలుస్తాం మాకే మెజార్టీ వస్తుంది అని ఒక్కసారి మాత్రమే చెప్పారు....
ఏపీ ఎన్నికల ఫలితాలపై ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది, ఎవరు విన్నర్ ఎవరు లూజర్ ఎవరు కింగ్ మేకర్ అనే విషయంలో పెద్ద ఎత్తున ఆలోచనలు చేస్తున్నారు..ఏపీ ఎన్నికల్లో గెలుపు ఎవరిది అనే విషయంలో...
తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల తుది జాబితాను విడుదల చేసింది. పెండింగ్లో ఉన్న నాలుగు ఎంపీ, తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. అనుకున్నట్లే మాజీ మంత్రి...
చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు కావాలని సీఎం జగన్(YS Jagan) ప్రజలకు పిలుపునిచ్చారు. నంద్యాలలో జరిగిన "మేమంతా సిద్ధం" బహిరంగసభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ప్రజలకు...