ఏపీలో రాజకీయాలు పూర్తిగా మారిపోతున్నాయి.. గతంలో లా వర్గపోరు వస్తుందా అనే అనుమానం కొన్ని సెగ్మెంట్లలో కనిపిస్తోంది, దీనికి ప్రధాన కారణం కూడా ఉంది ..పార్టీ మారాలి అని చూస్తున్న నేతలు ఓటమి...
ఏపీలో సంచలనం రేపిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసును సీబీఐకి అప్పగించాలంటూ ఇప్పటికే పలువురు హైకోర్టును ఆశ్రయించగా.. తాజాగా వైఎస్ వివేకానందరెడ్డి కూతురు సునీత సైతం...
ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి శాసనమండలి రద్దు చేయడంతో ఇక తాము సాధించాము అని వైసీపీ నేతలు ఆలోచిస్తున్నారు, కాని దీనికి టీడీపీ నేతలు రివర్స్ కౌంటర్ ఇస్తున్నారు, ఇల్లు అలకగానే...
ఏపీలో ఇప్పటికే దాదాపు 4 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించారు సీఎం జగన్, తాజాగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరోసారి గ్రామ సచివాలయ పోస్టులు భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు, తాజాగా...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జైలుకు వెళ్తే ఆయన కెబినెట్ లో ఉన్న ఇద్దరు మంత్రులు ముఖ్యమంత్రి కావాలని తపన పడుతున్నారా అంటే అవుననే...
ఏపీలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా తీసుకున్న నిర్ణయం పెనుసంచలనం అయింది.. అసెంబ్లీలో శాసనమండలి రద్దుపై చర్చ జరిపారు ఆ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదం తెలిపారు, అయితే ఈ సమయంలో ...
శాసనమండలిని రద్దు చేయాలని ఏకగ్రీవంగా తీర్మాణించింది వైసీపీ... సభలో స్పీకర్ తమ్మినేని సీతారాం ఓటింగ్ ను ప్రారంభించారు.. తీర్మాణానికి అనుకూలంగా 133 వ్యతిరేకంగా 0 తటస్థులు 0 ఓట్లు పడటంతో స్పీకర్...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...