ఏపీలో ఎన్నికల పోలింగ్ దగ్గరపడుతున్న కొద్దీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. గెలుపే ప్రామాణికంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే సీఎం జగన్ ఓ అడుగు ముందుకేశారు. పులివెందులలో...
సీఎం జగన్(YS Jagan)పై రాయితో దాడి చేసిన ఘటనపై పోలీసులు కీలక ప్రకటన చేశారు. ఘటన గురించి ఎలాంటి సమాచారం లేకపోవడంతో బహిరంగ ప్రకటన విడుదల చేశారు. రాయి వేసిన వ్యక్తి గురించి...
ఏపీలో ఎన్నికల ప్రచారం వాడివేడిగా జరగుతోంది. అన్ని పార్టీల అధినేతలు నువ్వానేనా అనే రీతిలో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. అటు అభ్యర్థులు కూడా ఇంటింటి ప్రచారంలో నిమగ్నమయ్యారు. ఈ నేపథ్యంలో మరో ఐదు రోజుల్లో...
సొంత చిన్నాన్న వివేకానందరెడ్డికే న్యాయం చేయని జగనన్న ప్రజలకు ఏం న్యాయం చేస్తారని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) ప్రశ్నించారు. పులివెందుల నియోజకవర్గం వేంపల్లెలో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో ఆమె...
ఏపీ సీఎం జగన్ పై రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇటీవల 'మేమంతా సిద్ధం' సభలో జాబు కావాలంటే జగన్ రావాలనే వ్యాఖ్యలపై ఆమె...
14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారో చెప్పాలని సీఎం జగన్(YS Jagan) నిలదీశారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో నిర్వహించిన 'మేమంతా సిద్ధం' సభలో ఆయన ప్రసంగించారు. జిత్తులమారి...
జనసేన పార్టీకి రాజీనామా చేసిన పోతిన మహేశ్(Pothina Mahesh) వైసీపీలో చేరారు. విజయవాడ నుంచి తను అనుచరులతో ర్యాలీగా గుంటూరు జిల్లాలోని సీఎం జగన్ 'మేమంతా సిద్ధం' బస్సు యాత్రం క్యాంప్ దగ్గరికి...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...