ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఇసుక పెద్ద చర్చనీయాంశంగా మారింది. సిమెంట్ బస్తా కంటే అదే బస్తాలో వేసి ఇసుకని ఎక్కువ రేటుకు అమ్ముతున్నారని ప్రచారం జరుగుతోంది. వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా లారీ ఇసుక...
ముఖ్యమంత్రి జగన్పై ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మండిపడ్డారు. ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమన్నజగన్ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో జగన్ ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుతుందని అనుకుంటున్నారని ధ్వజమెత్తారు....
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం తీసుకునే ప్రజా వ్యతిరేక నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నామని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ అన్నారు. గురువారం కాకినాడలో సంఘటన పర్వ్ సభ్యత్వ నమోదు కార్యక్రమం
లో పాల్గొన్న ఆయన...
ఏపీ కొత్త గవర్నర్ హరిచందన్ తిరుమలకు చేరుకున్నారు. తన కుటుంబసభ్యులతో కలసి భువనేశ్వర్ నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ఆయన... అక్కడి నుంచి రోడ్డు మార్గాన తిరుమలకు చేరుకున్నారు. ఈ...
టీటీడీ ట్రస్టు బోర్డు నూతన చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఇవాళ తిరుపతిలోని బర్డ్ ఆసుపత్రిని తనిఖీల నిమిత్తం సందర్శించారు. ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్యసేవలు, ఇతర సదుపాయాలపై నిశితంగా తనిఖీలు నిర్వహించారు. ఈ...
రాజకీయాలు ఎప్పుడు ఒకేలా ఉండవు. రాజకీయాల్లో ఒకప్పుడు చక్రం తిప్పిన నేతలు... ఆ తరువాత సైలెంట్గా ఉండిపోవాల్సిన పరిస్థితులు వస్తుంటాయి. తాజాగా ఏపీలోని సీనియర్ రాజకీయ నేత పరిస్థితి ఇలాగే ఉందని ఊహాగానాలు...
సున్నా వడ్డీ పథకంపై వైసీపీ, టీడీపీ మధ్య మాటల మంటలు రాజుకున్నాయి. చంద్రబాబును ఉద్దేశించి జగన్ చేసిన వ్యాఖ్యలపై శుక్రవారం సభలో టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో గొడవ మొదలైంది. అధికార,...
వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏపీకి ముఖ్యమంత్రిగా పని చేసింది అక్షరాలా ఆరు సంవత్సరాలే.. ఆయనకంటే ఎక్కువ కాలం చాలా మంది ముఖ్యమంత్రులుగా పని చేశారు. కానీ వారిలో చాలామంది కన్నా వైఎస్ ఆర్...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...