ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు మాట్లాడిన ప్రతీసారి ముఖ్యమంత్రి జగన్ నవ్వుల్లో మునిగిపోతున్నారని ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెలిపారు. సినిమా తెరపై బ్రహ్మానందం వచ్చినప్పుడు...
బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం రాష్ట్ర ఇన్ చార్జ్, మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు తాజా రాజకీయ పరిస్థితులపై స్పందించారు. ఉత్తరాంధ్రలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, గ్రామ...
2014-19 మధ్యకాలంలో వ్యవసాయ అభివృద్ధి విషయంలో ఏపీ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తెలిపారు. దేశంలో ఇతర రాష్ట్రాలకు సాధ్యం కానివిధంగా వ్యవసాయ రంగంలో 11 శాతం...
వైసీపీ సర్కార్ వచ్చి గట్టిగా నెల రోజులు కూడా కాలేదు. కొత్త మోజు ఇంకా అలాగే ఉంది. ఓ వైపు టీడీపీ ఎంత గిల్లుకున్నా ఇది నిజమని నమ్మలేని పరిస్థితి. దూకుడుగా, వేగంగా...
స్పందన కార్యక్రమంపై సీఎం జగన్ సమీక్ష జరిపారు. కలెక్టర్లు, ఎస్పీలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. స్పందన కార్యక్రమంలో వచ్చిన వినతిపత్రాలకు రశీదులు ఇచ్చి డేటా బేస్లో పెట్టాలని అధికారులకు సీఎం సూచించారు. సమస్యల పరిష్కారానికి...
ఏపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు విమర్శలు చేశారు. రైతు సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, ‘రుణమాఫీ’ ప్రస్తావనే లేదని అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన అన్నదాత సుఖీభవ పథకాన్ని రద్దు...
ప్రజావేదికను కూల్చి వేయాలనుకోవడం సరైన ఆలోచన కాదని టిడిపి అధినేత చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. విదేశీ పర్యట ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న చంద్రబాబు తమ పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ప్రజావేదిక కూల్చివేతపై, టిడిపి శ్రేణులపై...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...