తెలంగాణ కాంగ్రెస్ నేత, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Ponguleti Srinivas Reddy) ఏపీ సీఎం వైఎస్ జగన్తో భేటీ అయ్యారు. గురువారం తాడేపల్లికి వచ్చి సీఎంను కలిశారు. దాదాపు గంటసేపు వీరిద్దరూ...
ముఖ్యమంత్రి కేసీఆర్పై వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల(YS Sharmila) ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు మంగళవారం సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టు పెట్టారు. ‘‘దొరకు మద్యం అమ్మకాల మీదున్న శ్రద్ధ పేద...
కాంగ్రెస్ పార్టీలో వైఎస్ షర్మిల(YS Sharmila) స్థాపించిన వైఎస్సార్టీపీని విలీనం చేస్తారనే ఊహాగానాలకు మరింత బలం చేకూరింది. పాదయాత్ర చేస్తూ అనారోగ్యానికి గురైన తెలంగాణ సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను షర్మిల ఫోన్లో...
బీఆర్ఎస్ సర్కార్పై వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల(YS Sharmila) ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘అమరుల ప్రాణ త్యాగం - దొరకు దక్కిన అధికార వైభోగం. రాష్ట్ర సాధనకై ప్రాణాలను పణంగా పెట్టిన వారు ఎందరో...
సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వంపై వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల(YS Sharmila) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శనివారం మరోసారి టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ అంశంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తండ్రీకొడుకు కొలువులు అమ్ముకోవడమే టార్గెట్ పెట్టుకున్నారని,...
ముఖ్యమంత్రి కేసీఆర్పై వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల(YS Sharmila) మరోసారి మండిపడ్డారు. వైఎస్ఆర్ కట్టించిన ప్రాజెక్టులను కేసీఆర్ తన ఖాతాలో వేసుకొని డబ్బా కొట్టుకుంటున్నాడని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు...
ముఖ్యమంత్రి కేసీఆర్పై వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల(YS Sharmila) ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘‘ఇంతకంటే దారుణమైన అవమానం తెలంగాణ పోరాట యోధులకు, మేధావులకు, కళాకారులకు వేరే ఉంటుందా? మాది ఉద్యమాల పునాదులపై, త్యాగాల ఊపిరితో...
ముఖ్యమంత్రి కేసీఆర్పై వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల(YS Sharmila) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు సోమవారం ఆమె సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు. ‘‘వాషింగ్ పౌడర్ నిర్మ’ కేసీఆర్కు సైతం పనిచేసినట్టు...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...