త్వరలో ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నుంచి అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు కొనసాగనుందా అంటే అవుననే అంటున్నారు మంత్రి బొత్స సత్య నారాయణ తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... త్వరలో...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిన్న శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు..ఆతర్వాత సీఎం జగన్ కరోనా నివారణపై ప్రధాని నరేంద్రమోడీ వీడియో కాన్షరెన్స్ లో పాల్గోన్నారు... బ్రహ్మోత్సవాల నిమిత్తం తిరుమలకు...
2019 ఎన్నికల్లో భారీ ఓటమి చుసిన టీడీపీ ఇక ఏమి చేయలేక వైసీపీ ని విమర్శించే పనిలో నిమగ్నమయినట్టుగా తెలుస్తుంది . ఇప్పటికే సంక్షేమ పథకాల అమలు విషయం లో అక్కడక్కడా జరుగుతున్న...
మూడు రాజధానుల ఏర్పాటు అంశాన్ని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మంగా తీసుకుంది... ఎన్ని అడ్డంకులు వచ్చినా వాటిని అడ్డుకుని తీరాలనే ప్రయత్నం చేస్తోంది... మూడు రాజధానుల ఏర్పాటుకు ప్రధాన ప్రతిపక్ష టీడీపీ...
అవినీతి, అక్రమాలకు సహకరించకపోతే చంపేస్తామంటూ మహిళా ఎంపిడివో సరళపై వైసీపీఎమ్మెల్యేలు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని లోకేశ్ అన్నారు.
వైసీపీ పాలనలో మహిళా అధికారిణి బ్రతకలేని పరిస్థితి తీసుకొచ్చారని ఎద్దేవా చేశారు.. ఇక రాష్ట్రంలో...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...