రాజకీయాలు ఎప్పుడు ఒకేలా ఉండవు. రాజకీయాల్లో ఒకప్పుడు చక్రం తిప్పిన నేతలు... ఆ తరువాత సైలెంట్గా ఉండిపోవాల్సిన పరిస్థితులు వస్తుంటాయి. తాజాగా ఏపీలోని సీనియర్ రాజకీయ నేత పరిస్థితి ఇలాగే ఉందని ఊహాగానాలు...
తొలి బడ్జెట్ లోనే వైసీపీ నేతలు బొక్కబోర్లా పడ్డారని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఎద్దేవా చేశారు. రాజధాని అమరావతి నిర్మాణానికి రూ. 500 కోట్లు కేటాయించడమే వైసీపీ...
సున్నా వడ్డీ పథకంపై వైసీపీ, టీడీపీ మధ్య మాటల మంటలు రాజుకున్నాయి. చంద్రబాబును ఉద్దేశించి జగన్ చేసిన వ్యాఖ్యలపై శుక్రవారం సభలో టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో గొడవ మొదలైంది. అధికార,...
వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏపీకి ముఖ్యమంత్రిగా పని చేసింది అక్షరాలా ఆరు సంవత్సరాలే.. ఆయనకంటే ఎక్కువ కాలం చాలా మంది ముఖ్యమంత్రులుగా పని చేశారు. కానీ వారిలో చాలామంది కన్నా వైఎస్ ఆర్...
ఈరోజు ఏపీ అసెంబ్లీలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అయితే, ఈ బడ్జెట్ పై మాజీ ఆర్థికమంత్రి, టీడీపీ అగ్రనేత యనమల రామకృష్ణుడు విమర్శనాత్మక రీతిలో స్పందించారు....
ఏపీ బడ్జెట్ సమావేశాలు హాట్హాట్గా జరుగుతున్నాయి. అధికార, విపక్షాల నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. అయితే ఇంత వాడీవేడీ సమావేశాల్లోనూ అప్పుడప్పుడు లాబీల్లో సభ్యుల మధ్య సరదా సంభాషణలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...