ఏపీలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి... ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ విషయంలో అంత ఈజీగా పార్టీ గురించి అంచనా వేయలేక పోతున్నారు ఆ పార్టీ నేతలు... ఈ ఎన్నికల్లో అధికారం కోల్పోవడంతో...
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అలాగే మాజీ మంత్రి దేవినేని ఉమాపై మంత్రి కొడాలి నాని మరోసారి ఫైర్ అయ్యారు... చంద్రబాబు నాయుడు శవరాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.. తాజాగా ఆయన పార్టీ కార్యాలయంలో...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు... కరోనాను కట్టడి చేసేందుకు జగన్ ఏపీ వ్యాప్తంగా ఉన్న 5 కోట్ల 30...
కరోనా సమయంలో కూడా ఏపీలో రాజకీయాలు హీట్ పుట్టిస్తున్నాయి, తాజాగా వైసీపీ ఎంపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై చేసిన ట్వీట్ తో ఇప్పుడు జనసేన వర్గాలు...
టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఐదేళ్ల పాలనలో ప్రభుత్వాసుపత్రులను గాలి కొదిలేసి, ప్రైవేటు వైద్యాన్ని ప్రోత్సహించారని ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. వాటిపై నియంత్రణ ఉండాలని కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టాన్ని...
కరోనా మహమ్మారి వ్యాప్తి చెందకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే ఫైర్ బ్రాండ్ రోజా అన్నారు... కంటికి కనిపించని శత్రువు(కరోనా)తో యుద్ధం చేస్తున్నామని తెలిపింది..
ఈ సంగ్రామంలో...
రాష్ట్రంలో కరోనా కేసులు పెరగాలని ఎవరైనా అనుకుంటారా? మనిషి జన్మ ఎత్తిన వారెవరూ అలా కోరుకోరని అన్నారు ఎంపీ విజయసాయిరెడ్డి... కానీ ఎల్లో మీడియా, చంద్రబాబు, ప్యాకేజీ జీవులు మాత్రం ఇటువంటి శాడిస్టిక్...
ఎంతో మంది దాతలు ముందుకొచ్చి ప్రభుత్వానికి సహాయం అందిస్తున్నా ప్రభుత్వం అరకొర నిధులు విడుదల చెయ్యడం ఆశ్చర్యానికి గురిచేస్తుందని అన్నారు టీడీపీ నేత లోకేశ్... ప్రస్తుతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...
తెలంగాణ సర్కార్ వాహనాల నెంబర్ ప్లేట్స్(Number Plates) విషయంలో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. రవాణా శాఖ రాష్ట్రంలో ఏప్రిల్ 1, 2019 కి ముందు...